రాష్ట్ర ప్రభుత్వం మరో సలహాదారును నియమించుకున్నది. ఆంధ్రప్రదేశ్ మాజీ ఐఏఎస్ అధికారి శ్రీనివాస్రాజును మౌలిక సదుపాయాలు, ప్రాజెక్టుల సలహాదారుడిగా నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.
రాష్ట్రవ్యాప్తంగా శనివారం 20 మంది ఐఏఎస్లు బదిలీలయ్యారు. ఈ మేరకు మంచిర్యాల జిల్లా కలెక్టర్గా ఉన్న బదావత్ సంతోష్ నాగర్కర్నూల్ కలెక్టర్గా బదిలీ అయ్యారు.
Mumbai: ఐఏఎస్ దంపతులకు చెందిన 27 ఏళ్ల కూతురు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ముంబైలో జరిగింది.సౌత్ ముంబైలోని ఓ అపార్ట్మెంట్లో 10వ ఫ్లోర్ నుంచి ఆమె కిందకు దూకి బలవన్మరణానికి పాల్పడింది.
భారత్లోని సివిల్ సర్వీసులు, ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ (ఐఏఎస్) వ్యవస్థను సంస్కరించి..వాటిని కొత్తగా ఆవిష్కరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారా�
KTR | యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో సత్తా చాటిన తెలంగాణ బిడ్డలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తొలి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో 3వ ర్యాంక్ సాధించి తెలంగాణ ఖ్య�
Transfer | రాష్ట్ర ఎన్నికల సంఘం(Election Commission) సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఆరుగురు ఐపీఎస్ (IPS) , ముగ్గురు ఐఏఎస్ (IAS) అధికారులను ముకుమ్మడిగా బదిలీ చేసింది.
ఐఏఎస్, ఇతర సివిల్ సర్వీస్ పరీక్షల కోసం లక్షలాది మంది విద్యార్థులు 5 నుంచి 8 ఏండ్ల పాటు కష్టపడటం యువశక్తిని వృథా చేయడమేనని ప్రధాని ఆర్థిక సలహా మండలి సభ్యుడు సంజీవ్ సన్యాల్ పేర్కొన్నారు.