Telangana | రాష్ట్రానికి చెందిన ఇద్దరు స్టేట్ సర్వీస్ అధికారులు ఐఏఎస్ హోదా పొందారు. నాన్ రెవెన్యూ కోటాలో ఇద్దరు అధికారులకు ఐఏఎస్ హోదా కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కె.సీతాలక్ష్మీ, జి.ఫణీందర్రెడ్డిలను ఐఏఎస్లుగా నియమిస్తూ సోమవారం కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది.