16 మంది రెవెన్యూ అధికారులకు ఐఏఎస్లుగా ఉద్యోగోన్నతి లభించింది. 16 మందిని కన్ఫర్డ్ ఐఏఎస్లుగా నియమిస్తూ కేంద్రం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2022, 2023, 2024 సంవత్సరాలకు ఈ జాబితాను ప్రకటించింది. ఒకేసారి 16 మందికి
రాజకీయ కన్సల్టన్సీ సంస్థ ఐ-ప్యాక్ కార్యాలయాలపై ఈడీ దాడుల సందర్భంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వెంట చీఫ్ సెక్రటరీ నందినీ చక్రవర్తి, ప్రిన్సిపల్ సెక్రటరీ మనోజ్ పంత్ వెళ్లడం వివాదాస్పదమైంది.
గాంధీభవన్, సీఎంవో కేంద్రంగానే రాష్ట్రంలో ఘోస్ట్ రాతలు, ప్రచారాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అసలు దొంగలెవరో గుర్తించి పట్టుకోవాలని డిమాండ్ చే
ఐఏఎస్ అధికారుల కేటాయింపులో కేంద్రం మళ్లీ వివక్షను ప్రదర్శించింది. 2024 ఐఏఎస్ల కేటాయింపులో రాష్ట్రానికి కేవలం ఇద్దరినే కేటాయించగా, బీహార్కు మాత్రం 20 మందిని కేటాయించింది.
రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకుని దేశం మొత్తం తిరుగుతున్నారని, కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) విమర్శించారు. �
‘ఆవు కంచె మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా?’ అనే సామెత ప్రస్తుత పరిస్థితులకు సరిగ్గా సరిపోతుంది. ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీపై, ముఖ్యనేత మొదలు ఎమ్మెల్యేల వరకు అత్యధిక శాతం మందిపై అవినీతి ఆరోపణలు వెల
IAS | విద్యాశాఖ విషయంలో సర్కారు వింత నిర్ణయాలు తీసుకుంటున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం అనాలోచిత సంప్రదాయాలను తెరపైకి తీసుకొస్తున్నదని అధికారులు మండిపడుతున్నారు. ప్ర
చేపపిల్లలు పంపిణీ చేసినవారికి నగదు చెల్లింపులు చేయాలని గత డిసెంబర్లో జారీచేసిన ఉత్తర్వులను అమలు చేసే తీరిక ఐఏఎస్ అధికారులకు లేదా? అని హైకోర్టు ప్రశ్నించింది. కోర్టు ఉత్తర్వులపై ఎందుకు స్పందించరని ని
కోర్టు ధిక్కరణ కేసులో ముగ్గురు ఐఏఎస్ అధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణరావుతోపాటు మరో ఇద్దరు ఐఏఎస్లను ఈ నెల 24న వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాల�
ఐఏఎస్ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించవద్దని సీఎస్ ఇటీవల ఆదేశించారు. ఈ ఆదేశాలు వచ్చి రెండు రోజులు కాకముందే రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, తంగళ్లపల్లి మండల కేంద్ర�