IAS | విద్యాశాఖ విషయంలో సర్కారు వింత నిర్ణయాలు తీసుకుంటున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం అనాలోచిత సంప్రదాయాలను తెరపైకి తీసుకొస్తున్నదని అధికారులు మండిపడుతున్నారు. ప్ర
చేపపిల్లలు పంపిణీ చేసినవారికి నగదు చెల్లింపులు చేయాలని గత డిసెంబర్లో జారీచేసిన ఉత్తర్వులను అమలు చేసే తీరిక ఐఏఎస్ అధికారులకు లేదా? అని హైకోర్టు ప్రశ్నించింది. కోర్టు ఉత్తర్వులపై ఎందుకు స్పందించరని ని
కోర్టు ధిక్కరణ కేసులో ముగ్గురు ఐఏఎస్ అధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణరావుతోపాటు మరో ఇద్దరు ఐఏఎస్లను ఈ నెల 24న వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాల�
ఐఏఎస్ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించవద్దని సీఎస్ ఇటీవల ఆదేశించారు. ఈ ఆదేశాలు వచ్చి రెండు రోజులు కాకముందే రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, తంగళ్లపల్లి మండల కేంద్ర�
హైదరాబాద్ కేంద్రంగా పలువురి ఐఏఎస్లను ప్రభుత్వం బదిలీ చేసింది. జీహెచ్ఎంసీతోపాటు, హెచ్ఎండీఏ, ఫ్యూచర్ సిటీ అథారిటీకి అధికారులను నియమిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. జాబితాలో జీహెచ్ఎంసీ కమిషన�
IAS Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్న ఆర్ప�
రాష్ట్రంలో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. సహకార కమిషనర్, మార్కెటింగ్ డైరెక్టర్గా కే సురేంద్రమోహన్కు అదనపు బాధ్యతలు అప్పగించింది.
IAS Officers | కొడంగల్లో కలెక్టర్పై దాడి, ఇతర ఘటనల నేపథ్యంలో ఐఏఎస్ అధికారుల సంఘం కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిసింది. ఇకపై ప్రభుత్వ పెద్దల మౌఖిక ఆదేశాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పాటించరాదని, ఏ పనైనా నిబంధనల �
రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్ అధికారులను మరోసారి బదిలీ చేసింది. మొత్తంగా 13 మంది అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.
IAS Officers | రాష్ట్రంలో మళ్లీ ఐఏఎస్ల బదిలీలు జరిగాయి. ఈ సారి 13 మంది ఐఏఎస్ ఆఫీసర్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
IAS Officers | ఆంధ్రప్రదేశ్లో పలువురు ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్సార్ జిల్లా కలెక్టర్గా శ్రీధర్ను బదిల
తెలంగాణ నుంచి ఇటీవల ఏపీ క్యాడర్కు వెళ్లిన ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్లు ఇచ్చారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్కుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు.