ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరభ్కుమార్ ప్రసాద్ను నియమితులయ్యారు. శుక్రవారం ఉదయం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా, మధ్యాహ్నమే ఆయన బాధ్యతలను స్వీకరించారు.
రాష్ట్రంలోని 10 యూనివర్సిటీల వైస్చాన్స్లర్ల పదవీకాలం మే 21నే ముగుస్తుందని ముందే తెలిసినా కొత్త వీసీల నియామకంపై నిర్లక్ష్యం వహించి.. ఇప్పుడేమో వద్దనుకున్న విధానాన్నే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్�
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ప్రస్తుత వీసీ చొల్లేటి గోపాల్రెడ్డి పదవీ కాలం మంగళవారంతో ముగిసింది. దీంతో ఐఏఎస్ నవీన్ మిట్టల్ను ఇన్చార్జి వీసీగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.
ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా చేపట్టిన ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా ఇద్దరిని గ్రేటర్కు కేటాయించింది. రెండు నెలల కిందటే జోనల్ కమిషనర్ హోదాలో బదిలీపై వచ్చిన స్నేహ శబరీష్ను కొమురం భీం జిల్లా కలెక్
రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. సిద్దిపేట జిల్లా కలెక్టర్గా ఉన్న ప్రశాంత్జీవన్ పాటిల్ను బదిలీ చేశారు.
Telangana | తెలంగాణలో ఐదుగురు ఐఏఎస్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ బదిలీ అయ్యారు. ప్రశాంత్ జీవన్ పాటిల్ను నీటిపారుదల శ�
Telangana | రాష్ట్రానికి చెందిన ఇద్దరు స్టేట్ సర్వీస్ అధికారులు ఐఏఎస్ హోదా పొందారు. నాన్ రెవెన్యూ కోటాలో ఇద్దరు అధికారులకు ఐఏఎస్ హోదా కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కె.సీతాలక్ష్మీ, జి.ఫణీందర్రెడ్డ�
వ్యవసాయ అనుబంధ కార్పొరేషన్లన్నీ ఒకే గొడుగు కిందకు రాబోతున్నాయా? అన్నింటికి కలిపి ఐఏఎస్ అధికారిని ఎండీగా నియమించబోతున్నారా? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. కార్పొరేషన్లన్నింటినీ ఒకే గొడుగు క�
IAS Officers | 2015 బ్యాచ్కు చెందిన 14 మంది ఐఏఎస్ అధికారులకు ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ స్కేల్ ఐఏఎస్లుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
IAS Transfers | తెలంగాణ ప్రభుత్వం 11 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ఆదివారం ఆయా అధికారులు బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్య