IAS Officers | 2015 బ్యాచ్కు చెందిన 14 మంది ఐఏఎస్ అధికారులకు ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ స్కేల్ ఐఏఎస్లుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
IAS Transfers | తెలంగాణ ప్రభుత్వం 11 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ఆదివారం ఆయా అధికారులు బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్య
రాష్ట్రంలో ఎనిమిది మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా విద్యుత్తుశాఖపై ప్రత్యేక దృష్టి సారించినట్టు స్పష్టం అవుతున్నది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly Elections) నోటిఫికేషన్ శుక్రవారం విడుదల కానుంది. అదే రోజు నుంచి నామినేషన్లు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల ఐఏఎస్, ఐపీఎస్ అధికారలను ఎన్నికల పరిశీలకులుగా కేంద్ర ఎన�
తమ పథకాలపై ఐఏఎస్ స్థాయి ఉన్నతాధికారుల చేత ఊరూరా తిరుగుతూ ప్రచారం చేయించాలని కేంద్రంలోని మోదీ సర్కార్ తీసుకొన్న నిర్ణయంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఐఏఎస్, ఐపీఎస్ల వరుస బదిలీలు జరుగుతున్నాయి. శనివారం ముగ్గురు ఐఏఎస్లకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జార�
Telangana | తెలంగాణలోని పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీకి ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. నలుగురు కలెక్టర్లు, 13 మంది కమిషనర్లు, ఎస్పీలను బదిలీకి ఉత్తర్వులు జారీ చేసిన ఈసీ.. వారి స్థానంలో కొత్త వారిని నియ
ఆంధ్రప్రదేశ్లోని ఐఏఎస్ అధికారులకు సెప్టెంబర్ నెల వేతనం ఇప్పటి వరకు అందలేదు. ఈ నెల 5వ తేదీ దాటినా సర్కారు జీతాలు ఇవ్వలేదు. దీంతో ఐఏఎస్లు గుర్రుగా ఉన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వెయిటింగ్లో ఉన్న ఇద్దరు ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్ ఇచ్చింది. పరిశ్రమల శాఖ డైరెక్టర్గా డీ కృష్ణ భాస్కర్ను నియమించిన ప్రభుత్వం ఎఫ్ఏసీగా ఉన్న నరసింహారెడ్డిని రిలీవ్ చేసింది. పుర�
Heavy Rains | రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు, భూపాలపల్లితోపాటు నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో కుండపోతగా వానలు పడ్డాయి. దీంతో ఆయా జిల్లాల్లో వరద (Floods) పోటెత్�
Kaleshwaram | కాళేశ్వరం - మేడిగడ్డ బ్యారేజ్ను శిక్షణ ఐఏఎస్ అధికారులు గురువారం సందర్శించారు. మర్రి చెన్నారెడ్డి మానవవరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ శ్రీ శశాంక్ గోయల్ ఆదేశాలతో కోర్సు డైరెక్టర్ ఏఎస్ రా�