ఉత్తర్వులు జారీచేసిన సీఎస్ హైదరాబాద్, జూన్12(నమస్తే తెలంగాణ): పలువురు జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసి, పోస్టింగ్లు ఇచ్చింది. పంచాయతీరాజ్ కమిషనర్ డాక్టర్ ఏ శరత్ను సంగారెడ్డి జిల్ల
హైదరాబాద్ : రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. సంగారెడ్డి కలెక్టర్శరత్, నల్లగొండ కలెక్టర్ రాహుల్ శర్మ, గద్వాల కలెక్టర్గా కోయ శ్రీ�
యాదాద్రి భువనగిరి : జిల్లాలోని యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామంలో తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారులు ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ అదనపు సెక్రటరీ తిరు ప్రశాంత్ ఎం.వాడ్నేరే, ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్ర
ఐఏఎస్ అధికారుల డీపీలు పెట్టుకుంటున్న సైబర్ క్రిమినల్స్ ఇప్పుడు గిఫ్ట్ కార్డులంటూ లింక్లు పంపిస్తున్నారు. లింక్ను క్లిక్ చేయగానే ఖాతాలు ఖాళీ అయ్యే విధంగా మోసాలకు స్కెచ్ వేసినట్లు సమాచారం
హైదరాబాద్ : రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. చేనేత, జౌళిశాఖ కార్యదర్శిగా జ్యోతి బుద్ధ ప్రకాశ్ను నియమించింది. రవాణాశాఖ కమిషనర్గా జ్యోతి
కోర్టు ధిక్కరణ కింద గురువారం ఏపీకి చెందిన 8 మంది ఐఏఎస్లకు ఆ రాష్ట్ర హైకోర్టు జైలుశిక్ష, జరిమానా విధించింది. అధికారులకు రెండు వారాల పాటు శిక్ష విధిస్తూ ఆదేశాలు జారీచేసింది.
ఏఐఎస్ క్యాడర్ రూల్స్ సవరణలు రాజ్యాంగ విరుద్ధం కేంద్ర ప్రభుత్వ నిర్ణయం సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలిపెట్టు రాష్ర్టాలపై కక్ష్యతో అధికారులను లక్ష్యంగా చేసుకోవచ్చు 109 మంది మాజీ సివిల్ సర్వీసెస్ అధికారుల
ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ సోమేశ్కుమార్ హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఐఏఎస్ అధికారులకు పదోన్నతులు లభించాయి. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ శనివ�