కోర్టు ధిక్కరణ కింద గురువారం ఏపీకి చెందిన 8 మంది ఐఏఎస్లకు ఆ రాష్ట్ర హైకోర్టు జైలుశిక్ష, జరిమానా విధించింది. అధికారులకు రెండు వారాల పాటు శిక్ష విధిస్తూ ఆదేశాలు జారీచేసింది.
ఏఐఎస్ క్యాడర్ రూల్స్ సవరణలు రాజ్యాంగ విరుద్ధం కేంద్ర ప్రభుత్వ నిర్ణయం సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలిపెట్టు రాష్ర్టాలపై కక్ష్యతో అధికారులను లక్ష్యంగా చేసుకోవచ్చు 109 మంది మాజీ సివిల్ సర్వీసెస్ అధికారుల
ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ సోమేశ్కుమార్ హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఐఏఎస్ అధికారులకు పదోన్నతులు లభించాయి. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ శనివ�
Several IAS and IPS Officers in Telangana Get promotions | రాష్ట్రంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్లకు ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఈ మేరకు శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. 1997 కేడర్కు చెందిన శైలజా రా�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ముగ్గురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది . శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్ను ఏపీ భవన్ అదనపు రెసిడెంట్ కమిషనర్గా బదిలీ చేసిం�
రాష్ర్టాల అధికారాలపై దొంగ దెబ్బ క్యాడర్ నిబంధనలు మార్చే యత్నం ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ల బదిలీలను తన గుప్పిట్లోకి తెచ్చుకొనేలా పన్నాగం ఇది సమాఖ్య స్ఫూర్తికి పూర్తి విరుద్ధం రాజ్యాంగ విలువలకు గండి కొ�
ఎనిమిది మంది అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వీరిలో వెయిటింగ్లో ఉన్నవారు ఆరుగురు హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీచేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సో�
8 IAS Officers transferred in the state | రాష్ట్రంలో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈపీటీఆర్ఐ డైరెక్టర్ జనరల్గా వాణి ప్రసాద్, పబ్లిక్
CM KCR High Level Meeting | రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల పనితీరు, ఖాళీల భర్తీ సహా ప్రభుత్వ కార్యక్రమాల అమలులో అన్నిస్థాయిల ఉద్యోగుల క్రియాశీల భాగస్వామ్యం తదితర అంశాలను అధ్యయనం చేసి, సూచనలు
న్యూఢిల్లీ: ప్రాపర్టీ రిటర్న్స్ దాఖలు చేయని ఐఏఎస్ అధికారుల సంఖ్య 316గా ఉంది. దీనిపై పర్సనల్, లా అండ్ జస్టిస్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. వార్షిక స్థిరాస్తుల వివరా�
అఖిల భారత సర్వీసు నిబంధనను సవరించిన కేంద్రం న్యూఢిల్లీ: ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్వోఎస్ అధికారులు విదేశాల్లో పొందే కానుకలను సొంతానికి ఉంచుకునే వెసులుబాటును కేంద్రం కల్పించింది. భారత ప్రతినిధివర్గంలో భాగం