హైదరాబాద్ శివారు మణికొండ మున్సిపాలిటీ పరిధి పుప్పాలగూడ రెవెన్యూలో ల్యాంకోహిల్స్ సర్కిల్- ఓఆర్ఆర్ రోడ్డు వరకు చేపట్టిన 100 అడుగుల రోడ్డు నిర్మాణ వార్ రెండోరోజు కొనసాగింది.
రాష్ట్రంలో ఐదుగురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఆర్థిక మంత్రి హరీశ్రావు వద్ద ఓఎస్డీగా విధులు నిర్వహిస్తున్న కే అశోక్రెడ్డిని తెలంగాణ సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్, ఎక్స్ అఫి�
ఇటీవల ఐఏఎస్లుగా ప్రమోషన్ పొందిన 10 మంది అధికారులు ప్రస్తుత స్థానాల్లోనే కొనసాగాలని ప్రభుత్వం పేర్కొన్నది. ఈ నెల 16న వారి నియామక తేదీగా నిర్ణయించింది. రాష్ట్ర అధికారులైన కే అశోక్రెడ్డి, కే హరిత, పీ కాత్యా
రాష్ర్టానికి చెందిన 10 మంది అధికారులను కేంద్ర ప్రభుత్వం ఐఏఎస్లుగా గుర్తించింది. కే అశోక్రెడ్డి, కే హరిత, పీ కాత్యాయనీదేవి, ఈవీ నర్సింహారెడ్డి, ఈ నవీన్ నికోలస్, ఏ నిర్మలాకాంతి వెస్లీ, కోట శ్రీవాత్సవ, చంద�
IAS officers | రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. 15 మంది అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. మంచిర్యాల కలెక్టర్ భారతి హొళికెరిని మహ�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా దేవరయాంజాల్లోని సీతారామచంద్రస్వామి దేవాలయ భూముల కబ్జాపై విచారణ జరిపిన ఐఏఎస్ అధికారుల కమిటీ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పించినట్టు విశ్వసనీయంగా తెలిసి
ప్రభుత్వ ప్రాథమ్యాలు గుర్తెరిగి పనిచేయాలని.. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేర్చటంలో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ సూచించారు.
ఉత్తర్వులు జారీచేసిన సీఎస్ హైదరాబాద్, జూన్12(నమస్తే తెలంగాణ): పలువురు జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసి, పోస్టింగ్లు ఇచ్చింది. పంచాయతీరాజ్ కమిషనర్ డాక్టర్ ఏ శరత్ను సంగారెడ్డి జిల్ల
హైదరాబాద్ : రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. సంగారెడ్డి కలెక్టర్శరత్, నల్లగొండ కలెక్టర్ రాహుల్ శర్మ, గద్వాల కలెక్టర్గా కోయ శ్రీ�