హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులు, ఒక స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ను ప్రభుత్వం బదిలీ చేసింది.
ఈ మేరకు మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన ఐఏఎస్ల ప్రస్తుత, నూతన పోస్టింగ్ వివరాలు ఇలా ఉన్నాయి.