రాష్ట్రంలో పలు జిల్లా డీఈవో పోస్టులు ఖాళీగా ఉండటంతో ఐఏఎస్లకు సర్కారు బాధ్యతలప్పగించింది. జిల్లా అదనపు కలెక్టర్లకు డీఈవోలుగా అదనపు బాధ్యతలప్పగిస్తూ సర్కారు ఉత్తర్వులు విడుదల చేసింది.
IAS Transfers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి (New Chief Secretary) గా నీరభ్కుమార్ ప్రసాద్ బాధ్యతలు చేపట్టిన కొద్ది గంటల్లోనే సీఎంవోలో పనిచేస్తున్న ముగ్గురు ఐఏఎస్ అధికారుల బదిలీలు సంచలనం కలిగిస్తోంది .
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో ‘అభయ హస్తం’ కింద ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులన్నింటికీ పక్కాగా జీహెచ్ఎంసీ డేటా ఎంట్రీ చేపడుతున్నది.