ఏపీలో డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న తాతా మోహనరావును ఎమ్మార్వోగా డిమోట్ చేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలను పాటించనందుకు ఆయనపై చర్యలు తీసుకోవాలని జస్టిస్ బీఆర్ గవాయ్
అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం యర్రగుంట్ల వద్ద రోడ్డుప్రమాదం (Road Accident) జరిగింది. సోమవారం ఉదయం ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో హంద్రీనీవా కాలువ (HNS) పీలేరు యూనిట్-2 స్పెషల్ డిప్యూట�
Promotions | తెలంగాణలోని 81 మంది తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. అయితే, ఇంతకు ముందే ప్రభుత్వం 19 మందికి పదోన్నతులు కల్పించింది. తాజాగా మరో 81 మందికి ఇవ్వడంతో మొత్తం 100 మంది తహసీల్�
ఒడిశాలోని ఒక అధికారి విజిలెన్స్ అధికారుల దాడిని పసిగట్టి ఏకంగా రెండు కోట్ల నగదును పక్కింటి టెర్రస్ పైకి విసిరేయడానికి ప్రయత్నించాడు. నాబరంగ్పూర్ జిల్లా అడిషనల్ డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న
రెవెన్యూ శాఖలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్, ఇతర క్యాడర్ల పదోన్నతుల ప్రక్రియను వెంటనే చేపట్టాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ను ట్రెసా నేతలు కోరారు.
పరిగి : అంధులకు ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు ఎల్లపుడు ఉంటాయని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ పేర్కొన్నారు. మహిళా శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం లూయీ బ్రెయిలీ 213వ జయం�
ఆత్మకూర్. ఎస్ : గ్రామాభివృద్ధికి ఉపాధి హామీ పథకం ఎంతో దోహదపడుతుందని అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అన్నారు. ఉపాధి హామీ పథకం పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి పనులపై మండల పరిషత్ కార్యాయలంలో గురువ�
దుగ్గొండి : ప్రల్లె ప్రగతిలో భాగంగా ప్రధాన రహదారుల్లో రోడ్లకిరువైపుల మొక్కలు నాటేందుకు చేపట్టిన మల్టీ లేయర్ ప్లాంటేషన్కు రైతులు సహకరించాలని వరంగల్ రూరల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ హరిసింగ్ కోరార�
పరిగి : పిల్లలో ఎదుగుదల పర్యవేక్షణకు సంబంధించిన ప్ర త్యేక కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య సూచించారు. గురువారం మహిళా, శిశు, దివ్యాంగుల, వయో వృద్దుల శాఖ ఆధ్వర్యంలో డీపీఆ�
పరిగి : వికారాబాద్ జిల్లాలో పనిచేస్తున్న అసంఘటిత రంగ కార్మికులందరినీ ఈ-శ్రమ్ పోర్టల్లో నమోదు చేయించాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య సూచించారు. వారికి సామాజిక భద్రతతో పాటు వివిధ సంక్షేమ పథకాలను అ�
కులకచర్ల : అటవీశాఖ భూముల్లో వ్యవసాయం చేస్తూ జీవనోపాధి పొందుతున్న గిరిజనులకు ప్రభుత్వం ద్వారా హక్కు పత్రాలను అందించేందుకు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ మ�
అధికారుల సమావేశంలో రంగారెడ్డి అదనపు కలెక్టర్ తిరుపతిరావు షాబాద్ : ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ రాష్ట్రం దేశానికే తలమణికంగా నిలిచిందని, రైతును రాజు చేయాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం ద్వారా రైతులు పండించి