హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 9 మంది కొత్త ఐఏఎస్లకు ప్రభుత్వం పోస్టింగ్లు ఇచ్చింది.
2021 బ్యాచ్కు చెందిన ఐఏఎస్లకు అడిషనల్ కలెక్టర్లుగా (స్థానిక సంస్థలు) పోస్టింగ్లు ఇస్తూ సీఎస్ శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.