రాష్ట్రంలో ఇసుక వినియో గం పెరుగుతున్నా, ఖజానాకు రావాల్సిన ఆదాయం మాత్రం రావడం లేదని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక సరఫరా, గనుల శాఖపై సచివాలయంలో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు.
ఉన్నతాధికారుల వాహనాలకు టోల్ట్యాక్స్ మినహాయింపునివ్వాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం(టీజీవో) కోరింది. శుక్రవారం సీఎస్ శాంతికుమారిని కలిసి వినతిపత్రాన్ని సమర్పించింది.
రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కులగణనలో మంగళవారం వరకు 83,64,331 ఇండ్లలో సర్వే పూర్తి అయినట్టు సీఎస్ శాంతికుమారి తెలిపారు. 6న ప్రారంభమైన ఈ సర్వే 72% పూర్తయినట్లు చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా గ్రూపు -3 పరీక్షలకు 5.36 లక్షల మంది అభ్యర్థులు హాజరవుతారని, పరీక్షల నిర్వహణకు రాష్ట్రంలో 1401 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి వెల్లడించారు.
రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలు, వరద నష్టం కింద రూ.11,713.49 కోట్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ సీఎస్ఎంపీని అమృత్ 2.0లో చేర్చాలని, మెట్రోరైలు రెండో ద�
మాజీ కేంద్ర మంత్రి జీ వెంకటస్వామి (కాకా) వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇకపై ఏటా డిసెంబర్ 22న అధికారికంగా నిర్వహిస్తామని గురువారం సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీచ�
‘వందేండ్లలో ఎన్నడూ ఇలాంటి విపత్తు రాలేదు. రాత్రికి రాత్రే ఇళ్లు, పొలాలు మునిగిపోయాయి. రోడ్లు కొట్టుకుపోయాయి. కాలువలకు గండ్లు పడ్డాయి. పచ్చటి పంటలన్నీ మా కళ్లేదుటే ఎడారిలా మారాయి. అన్నింటా అపార నష్టం జరిగ�
భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు, ప్రజలంద రూ అప్రమత్తంగా ఉండాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీఎస్ శాంతి కుమారి స్పష్టం చేశారు. ఆదివారం డీజీపీ జితేందర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఉపముఖ్యమంత�
రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రభుత్వ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. శనివారం ఆయన సీఎస్ శాంతికుమారితో మాట్లాడుతూ...రెవెన్యూ,మున్సిపల్, విద్యు త్తు, వై ద్యారోగ�
రాష్ట్ర వ్యవసాయ సలహాదారుగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీచేశారు.
లే అవుట్ రెగ్యులరైజేషన్ (ఎల్ఆర్ఎస్)ను పర్యవేక్షించేందుకు ప్రతి జిల్లాకు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్కు బాధ్యత అప్పగించాలని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆదేశించారు.
రాష్ట్రంలో పాలన పడకేసిందా? అంటే అవుననే అంటున్నాయి అధికార వర్గాలు. కీలక అధికారులు, మంత్రులందరూ విదేశీ పర్యటనలో ఉండడంతో రాష్ట్రంలో పాలన అటకెక్కింది. నిన్నమొన్నటి వరకు ఢిల్లీకి వెళ్లిరావడంతోనే ముఖ్యమంత్ర
ప్రపంచబ్యాంకుతో తెలంగాణ ప్రభుత్వం కలిసి పనిచేయనున్నది. తెలంగాణ భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికల్లో భాగస్వామి అయ్యేందుకు ప్రపంచబ్యాంకు సంసిద్ధతను వ్యక్తంచేసింది.