ఇటీవల బదిలీ అయిన ఎస్జీటీలను రిలీవ్ చేస్తామని, పాఠశాలల్లో అవసరాలకు అనుగుణంగా సర్దుబాటు చేస్తామని, బదిలీల అప్పీళ్లను పరిష్కరిస్తామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం హామీ ఇచ్చినట్లు ఉపాధ్యా�
రాష్ట్రంలో 8 మంది యువ ఐపీఎస్లను బదిలీ చేస్తూ సీఎస్ శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో ఐదుగురు 2020 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన వారు ఉండగా, ముగ్గురు 2021 బ్యాచ్కు చెందినవారు ఉన్నారు.
ఐఏఎస్ల రాష్ట్రవ్యాప్త బదిలీల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలో నలుగురు కలెక్టర్లకు స్థానచలనం కలిగింది. హనుమకొండకు వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య, వరంగల్కు సత్యశారదాదేవి, ములుగుకు దివాకర, జయశంకర్ భూపాలపల్లిక�
భారీ వర్షాలు, ఇతర విపత్తులను సమర్థంగా ఎదురొని ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ (డిజాస్టర్ రెస్పాన్స్ బృందాలు) సేవలను ఓఆర్ఆర్ వరకు విస్తరించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్�
కేసీఆర్ సర్కారు నిర్ణయాలు తప్పని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన సీఎం రేవంత్రెడ్డి.. ఇప్పుడు అదే రిటైర్డ్ అధికారులకు తన ప్రభుత్వంలో చోటు కల్పిస్తున్నారు. వాస్తవానికి రిటైర్ అయ్యి ప్రభుత్వ కొలువ�
రాష్ట్రంలో అతిత్వరలోనే భారీగా అధికారుల బదిలీలు జరగనున్నట్టు తెలుస్తున్నది. దీనికి సంబంధించి కసరత్తు కూడా మొదలైనట్టు సమాచారం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాక డిసెంబర్, జనవరిల
కల్లాల్లో, ఇండ్ల వద్ద మిగిలిన ధాన్యాన్ని సేకరించేలా వెంటనే చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కలెక్టర్లను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు వేగంగా ధాన్యాన్ని తరలించ�
జోగుళాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు 1.9 టీఎంసీలు విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. గద్వాల నియోజకవర్గానికి తాగునీరు కావాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి ఏప్రి�
సులభతర వాణిజ్య విధానం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) ర్యాంకింగ్స్లో రాష్ట్రం గతంలో సాధించిన విజయాన్ని పునరావృతం చేసి ఈ ఏడాది టాప్ అచీవర్ హోదాను నిలుపుకునేందుకు కృషి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్�
రాష్ట్రంలో తాగునీటి సరఫరా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. నెల రోజుల పాటు నీటి సరఫరాలో అంతరాయం రాకుండా జాగ్రత్త వహించాలని కోరారు.