శ్రీ క్రోధి నామ సంవత్సరాది ఉగాది వేడుకలను రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, సీఎస్ శాంతికుమార్, షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ప
భద్రాద్రి జిల్లాలో భానుడు భగ్గుమంటున్నాడు. వారం రోజులుగా జిల్లాలో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలను దాటుతున్నాయి. దీంతో ఎండ వేడిమి జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీంతో అధికారులు సైతం అప్రమత్తమయ్యారు. అత్యవస�
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురసరించుకొని ఈ నెల 12న సికింద్రాబాద్ పరేడ్గ్రౌండ్లో రాష్ట్రస్థాయి మహిళా సదస్సును నిర్వహించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ మైనార్టీ వెల్ఫేర్ శాఖ స్పెషల్ సెక్రటరీగా ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ (ఐఎస్డబ్ల్యూ) డీఐజీ తఫ్సీర్ ఇక్బాల్ను నియమించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
అన్ని శాఖలు పన్ను వసూళ్లలో నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. గత ఆర్థిక (2023-24) సంవత్సరానికి సంబంధించి వాణిజ్య పన్నులు, ఆబారీ, రిజిస్ట్రేషన్లు, రవాణా, గనులు, భూగర్భ వనరుల శాఖ�
తాగునీటి కోసం మహరాష్ట్ర, కర్ణాటకను సంప్రదించాలని ఉరుకులు పెట్టిన కాంగ్రెస్ సర్కారు ఎట్టకేలకు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. ఆ దిశగా వివరాలను అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్టు త�
రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు సలహాదారులను నియమించుకున్నది. వేం నరేందర్రెడ్డి, షబ్బీర్ అలీ, మల్లు రవికి క్యాబినెట్ ర్యాంకు హోదాతో ప్రభుత్వ సలహదారుల బాధ్యతలు అప్పగించింది.
న్యాక్కు సంబంధించిన భూములను పొందిన కొన్ని సంస్థలు పూర్తిగా కమర్షియల్ కార్యకలాపాలకు వినియోగిస్తూ సంస్థ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి కొడుతున్నాయని, అలాంటి వాటిని సరి చేస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి క
Republic Day | ఈ నెల 26న పబ్లిక్ గార్డెన్స్లో నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బుధవారం సచివాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.