అక్టోబర్ 1న ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్ర పర్యటనకు వస్తున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని పలు శాఖలను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. ఈ మేరకు బుధవారం పోలీస్, విద్యుత్తు, హెల్త్, ఆర్అండ్బీ అధికార
ప్రభుత్వ సహకారంతో రూ. 100 కోట్లతో జిల్లాకో ఎకో టూరిజం పార్కును అభివృద్ధి చేస్తామని అటవీ అభివృద్ధి కార్పొరేషన్ (టీఎస్ఎఫ్డీసీ) చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి తెలిపారు.
వన్యప్రాణుల రక్షణ, నిర్వహణ, పర్యవేక్షణ కోసం రాష్ట్ర వన్యప్రాణుల బోర్డు నూతన స్టాండింగ్ కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులిచ్చారు.
పర్యావరణ హితమే లక్ష్యంగా ఆరు సంవత్సరాలుగా హెచ్ఎండీఏ తన వంతు బాధ్యతగా గణేశ్ మట్టి ప్రతిమలను ప్రజలకు ఉచితంగా అందజేస్తున్నది. ప్రతి యేటా మాదిరిగానే ఈ సారి లక్ష మట్టి విగ్రహాల పంపిణీకి శ్రీకారం చుట్టింద�
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నూతన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) బ్రాంచిని బుధవారం సీఎస్ శాంతికుమారి ప్రారంభించారు.
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూంలను ఏర్పాటుచేసి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని సీఎస్ శాంతికుమారి కలెక్టర్లను ఆదేశించారు.
రైతన్నకు ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు వీలుగా ప్రభుత్వం రూ.లక్ష లోపు పంట రుణాలు మాఫీ చేసిందని, ఇది వర్తింపజేసి, రైతులకు కొత్తగా రుణాలు మంజూరు చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆదేశి
సీఎం కేసీఆర్ ఈ నెల 15న మరో 9 మెడికల్ కాలేజీలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారని మంత్రి హరీశ్రావు వెల్లడించారు. ఆయా కళాశాలలను సందర్శించి మౌలిక సదుపాయాలు, ఇతర వసతులు కల్పించాలని కలెక్టర్లకు సూ�
స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల ముగింపు కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ హెచ్ఐసీసీలో కన్నుల పండువగా సాగింది. హెచ్ఐసీసీ వేదికగా నిర్వహించిన ఈ వేడుకకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ముఖ్యఅతిథిగా హాజరయ్�
కోటి వృక్షార్చనలో లక్ష్యానికి మించి మొక్కలు నాటి విజయవంతం చేశారని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అభినందించారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర
వివిధ వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు సకాలంలో అందించి లబ్ధి చేకూరేలా ప్రత్యేక చొరవ చూపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కలెక్టర్లకు సూచించారు.
స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపులో భాగంగా 26న కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు సీఎస్ శాంతికుమారి తెలిపారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలలో కార్యక్రమాన్ని పండుగలా నిర్వహ�