తెలంగాణ హరితనిధి (తెలంగాణ గ్రీన్ఫండ్)కు ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. సీఎస్ శాంతికుమారి శుక్రవారం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్రంలో కొత్తగా మంజూరైన 1,216 గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలకు గురువారం శంకుస్థాపన నిర్వహిస్తామని సీఎస్ శాంతికుమారి తెలిపారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 15న పల్లె ప్రగతి, 16న పట్టణ ప్రగతి, 17న గిరిజనోత్సవం ఏర్�
తెలంగాణ అభివృద్ధికి ఐకాన్గా మారిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి చెప్పారు. తొమ్మిదేండ్ల కాలంలోనే కనీవినీ ఎరుగని పురోభివృద్ధి సాధించిందని కితాబిచ్చారు.
బీసీ కులవృత్తుల సామాజిక, ఆర్థిక అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 9న నిర్వహించననున్న సంక్షేమ దినోత్సవాన్ని విజయవం�
‘నాడు ఏప్రిల్ వచ్చిందంటే ఆదిలాబాద్ జిల్లాలోని వాగుల్లో చిన్నచిన్న చెలిమెలు తీసి నీళ్లు ఊరితేనే ప్రజల గొంతు తడిసేది.. అవి కూడా పావుగంటపాటుకు పైగా లైన్లో ఉండి పట్టుకునేవారు.
స్వరాష్ట్రం సిద్ధించాక తొమ్మిదేండ్లలో ప్రతి శాఖ సాధించిన విజయాలను ప్రతిబింబించేలా రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు.
గ్రామ కార్యదర్శుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. వారు విధుల్లో చేరేందుకు శనివారం మధ్యాహ్నం 12 గంటల వరకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది.
కృష్ణా నదీజలాల పంపిణీకి అంతర్రాష్ట్ర జల వివాదాల పరిష్కారం చట్టం 1956లోని సెక్షన్ 3 ప్రకారం ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభు త్వం మరోసారి కేంద్రాన్ని డిమాండ్ చేసింది.
రాష్ట్రంలో ఐదుగురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఆర్థిక మంత్రి హరీశ్రావు వద్ద ఓఎస్డీగా విధులు నిర్వహిస్తున్న కే అశోక్రెడ్డిని తెలంగాణ సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్, ఎక్స్ అఫి�
పచ్చదనం పెంచేలానే కాకుండా పంచాయతీలకు ఫలసాయంతో ఆదాయం వచ్చే లా మొక్కల పెంపకాన్ని చేపట్టాలని అధికారులకు సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. మైక్రోలెవల్ ప్లానింగ్తో బ్లాక్ప్లాంటేషన్ చేపట్టాలని సూచించార�
హైదరాబాద్లో అంతర్జాతీయ స్కిల్ సెంటర్ ఏర్పాటుకు సహకరించాలని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికారులను సీఎస్ శాంతికుమారి కోరారు. ఈ మేరకు కేంద్ర స్కిల్ డెవలప్మెంట్ శాఖకు సిఫారసు చేయాలని విజ్ఞప్తి
అంబేద్కర్ విగ్రహావిష్కరణ వేడుకలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను భాగస్వాములు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్లతో అంబేద్క�
రాష్ట్రంలో రెండో విడత గొర్రెల పంపిణీని త్వరలోనే చేపట్టనున్నట్టు పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. ఎలాంటి అవకతవకలు జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకున్నట్టు చెప్పారు.