కంటివెలుగు ద్వారా రాబోయే 50 రోజుల్లో రెండు కోట్ల మందికి కంటి పరీక్షలు చేసి కొత్త రికార్డును సృష్టించే అవకాశం ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం విప్లవాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి ద్వారా గ్రామాల్లో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు.
పిల్లల్ని పెంచిన చేతులు మొకల్ని పెంచితే, ప్రకృతి పరవశించిపోతుందని గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు, ఎంపీ సంతోష్కుమార్ అన్నారు. తమ పిల్లల్ని పెంచడంలో స్త్రీమూర్తులు చూపించే ప్రేమ, జాగ్రత్త అద్భు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమంలో ప్రతి ఒక్కరికీ పరీక్షలు చేసి అవసరమైన వారికి అద్దాలు అందించాలని, అలాగే పోడు భూముల సాగు పట్టాలను అందించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభు�
ప్రభుత్వ కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సూచించారు. గురువారం ఆమె హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, అధికారులతో వివిధ అంశాలపై సమీక్ష న�
రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లోని భారీ, ఎత్తయిన భవనాలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు, దవాఖానలు, పాఠశాలలు, అపార్ట్మెంట్లలో అగ్నిమాపక తనిఖీలు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని మున్సిపల్ శాఖ మంత్రి కే త�
ఆర్థికపరమైన సైబర్ నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని పోలీస్, రిజర్వ్ బ్యాంకు అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. ఆర్థికపరమైన సైబర్ నేరాల నియంత్రణపై గురువారం హై�
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మంగా నిర్వహించే ‘కంటి వెలుగు’ కార్యక్రమాన్ని అధికారులు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యార్యోగ శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, స
పంచనారసింహుడి క్షేత్రం భక్తులతో కోలాహలంగా మారింది. సంక్రాంతి పర్వదినంతోపాటు శనివారం సెలవుదినం కావడంతో యాదగిరిగుట్ట స్వయంభూ నారసింహుడి దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు.
తెలంగాణ రాష్ట్ర సీఎస్గా శాంతికుమారి నియామకం కావడంతో ఆదిలాబాద్ జిల్లా అన్నదాత పొంగిపోయాడు. 1999 ఏప్రిల్ 4 నుంచి 1999 నవంబరు 11 వరకు కలెక్టర్గా సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన శాంతికుమారి రైతులు సహా అన్ని �