వర్షాల కారణంగా తెలంగాణలోని ఐదు జిల్లాల కలెక్టర్ల ముందుజాగ్రత్త చర్యల వల్ల భారీ ఆస్తి, ప్రాణనష్టం జరగకుండా నివారించగలిగారని కేంద్ర ప్రతినిధి బృందం పేర్కొన్నది.
జిల్లాల వారీగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సౌకర్యాలు, ఏర్పాట్లు చేయాలని ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఫిర్యాదులు స్వీకరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ�
వీఆర్ఏలకు పేసేల్ ఇచ్చి వారి సర్వీస్ రెగ్యులరైజ్ చేసిన తర్వాత గ్రామానికో వీఆర్ఏను రెవెన్యూ శాఖలోనే కొనసాగించాలని సీఎస్ శాంతికుమారిని ట్రెసా నేతలు కోరారు.
సంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) వీరారెడ్డి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో జగిత్యాల ఆర్డీవో ఆర్డీ మాధురి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా ప్రభుత్వం నియమించింది. సంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల
తెలంగాణలోని పలు అభివృద్ధి పథకాలకు సంబంధించిన సమస్యలను త్వరగా పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
రియల్ ఎస్టేట్ రంగ ప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన ఇబ్బందులను పరిష్కరిస్తామని సీఎస్ శాంతికుమారి పేర్కొన్నారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం ఎదురొంటున్న సమస్యలపై చర్చించేందుకు రాష్ట్�
ప్రభుత్వ ప్రాధాన్య లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీడీవోలు, తహసీల్దార్లు, పంచాయతీరాజ్ ఈఈలత�
పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని మరో నాలుగు రోజుల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్�
రాష్ట్రంలో సంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. శనివారం రాష్ట్ర సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కొల్లూరులో 145 ఎకరాల విస్తీర్ణంలో 117 బ్లాక్లలో 15,660 డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించింది. ఆసియాలోనే అతిపెద్ద సామాజిక గృహ సముదాయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గ�
బల్కంపేట ఎల్లమ్మకు దాతలు సమకూర్చిన స్వర్ణ కవచానికి జరుగుతున్న సంప్రోక్షణ, ప్రాణ ప్రతిష్ఠ పూజా కార్యక్రమాలు శుక్రవారం ముగిశాయి. ఈ విశేష పూజా కార్యక్రమాలకు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్తో పాటు ప్రభుత�