‘జగిత్యాల మున్సిపాలిటీలో భారీ భూ భాగోతం’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో సోమవారం ప్రచురితమైన కథనం ప్రకంపనలు సృష్టిస్తున్నది. కలెక్టర్, అదనపు కలెక్టర్లు మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, విచార�
ప్రత్యేకాధికారులు పరిపాలనలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీ, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి సీతక్క కలెక్టర్లకు సూచించారు. శనివారం ము లుగు జిల్ల్లా నుంచి మంత్రి కల�
మునుపెన్నడూ లేని విధంగా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన వారం పది రోజులుగా ఎడ తెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. గురువారం ఒకే రోజు రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. ఎక్కడ చూసినా జలమే కనిపించింద�
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రాణ నష్టం జరగకుండా చూడాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని పట్టణాల్లో పరిస్థితు
ప్రజావాణిలో వచ్చే సమస్యల పరిష్కారానికి సత్వరమే చర్యలు చేప ట్టాలని ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ ఎన్ నటరాజ్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజావాణి లో భాగంగా వివిధ ప్రాంతాల
గ్రామ కార్యదర్శుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. వారు విధుల్లో చేరేందుకు శనివారం మధ్యాహ్నం 12 గంటల వరకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది.
సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపడుతు న్న కంటి వెలుగు కార్యక్రమం ఈనెల 18 మధ్యాహ్నం ఒంటి గంటకు అన్ని జిల్లాల్లో ప్రారంభమయ్యేలా ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఆద�
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లుగా గ్రూప్ -1 అధికారులను నియమించాలని తెలంగాణ గ్రూప్ -1 అధికారుల సంఘం మంత్రి కేటీఆర్ను కలిసి విజ్ఞప్తి చేసింది. గ్రూప్ -1 అధికారులతో పాటు పంచాయతీరాజ్, మున్సిపల్శాఖల అధిక�
ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం కోసం నిర్ణయాధికారులు తీసుకునే అధికారం లేని కిందిస్థాయి అధికారులను, సిబ్బందిని ప్రజావాణికి ఎట్టి పరిస్థితుల్లో పంపవద్దని మెదక్ కలెక్టర్ హరీశ్ ఆదేశించ�
ఖిలావరంగల్ : చారిత్రక కట్టడాలను కాపాడుతూ వాటిని భావితరాలకు అందించాలని అదనపు కలెక్టర్ హరిసింగ్ అన్నారు. ప్రపంచ పర్యాటక ఉత్సవాల నేపథ్యంలో రామప్ప, కోటగుళ్లు, పాండవుల గుట్ట సందర్శనకు పర్యాటక శాఖ ఏర్పాటు
కొడంగల్ : పట్టణంలో నిర్మాణంలో ఉన్న 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య తనిఖీ చేసి పనుల పురోగతిపై ఆరా తీశారు. నత్త నడకన కొనసాగుతున్న నిర్మాణపు పనులపై అదనపు కలెక్టర్ అసహనాన్
కోట్పల్లి : మండలంలో అడిషనల్ కలెక్టర్ మోతీలాల్ శుక్రవారం పర్యటించి మొక్క నాటారని తాసిల్దార్ అశ్పక్రసూల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోట్పల్లి మండల మీదుగా బంట్వారం వెల్లిన అడిషనల్ కలెక