వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య వికారాబాద్ : గర్భిణులు, బాలింతలకు పోషకాహారంపై గ్రామ స్థాయిలో పోషణ్ అభియాన్ కార్యక్రమాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, పిల్లల పెరుగుదలకు పోషకాహ�
మున్సిపల్ శాఖ ఆదేశాలు.. సిబ్బంది కేటాయింపు హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) జిల్లాస్థాయి కార్యకలాపాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు పర్యవేక్షించనున్నార
వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ పూడూరు : పరిశ్రమల యజమానులు కాలుష్యం లేకుండా పరిశ్రమలను కొనసాగించాలని వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ మోతిలాల్ పేర్కొన్నారు. శుక్రవారం పూడూరు మండల పరిధ�
మోమిన్పేట : వర్షాకాలం ప్రారంభం అయినందునా గ్రామంలో పారిశుధ్య సమస్యలతో పాటు తదితర సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య తెలిపారు. గురువారం మోమిన్పేట మండల పరిధిలోన�
కొడంగల్ : కొడంగల్ పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న కూరగాయల మార్కెట్ యార్డు స్థలాన్ని వివారాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరితిగతిన మార్కెట్ యార�
అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి ఆత్మకూరు(ఎం) : ఆరోగ్య కేంద్రాలు పరిశుభ్రతతో పాటు పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉండాల ని జిల్లా అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్
గ్రామం మురవాలి.. పట్నం మెరవాలి గ్రామాల్లో ప్రతి ఇంటికి 6 మొక్కలు ఏ ఒక్క పని పెండింగ్లో ఉండొద్దు దేశానికి ధాన్యాగారంగా తెలంగాణ రైస్ మిల్లుల సంఖ్యను పెంచండి విద్యుత్తు సమస్యలను అధిగమించడానికి పవర్ డే ర�
అదనపు కలెక్టర్లకు నిధులు | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో చేపట్టాల్సిన పనుల కోసం అదనపు కలెక్టర్లకు నిధులు కేటాయిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకు�
ముగిసిన సీఎం సమీక్ష | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అదనపు కలెక్టర్లు, డీపీఓలతో నిర్వహించిన సమీక్షా సమావేశం ముగి�
అదనపు కలెక్టర్లకు కొత్త కార్లు | రాష్ట్రంలోని అదనపు కలెక్టర్లకు కొత్త కార్లు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు (32 కియా కార్ల)ను ఉన్నతాధికారులు ప్రగతి భవన్కు తెప్పించారు.
పల్లె, పట్టణ ప్రగతిపై అధికారులతో సమావేశమైన సీఎం కేసీఆర్ | పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంపై అదనపు కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు ఆదివారం ప్రగతి భవన్లో కీలక సమావేశం నిర
హైదరాబాద్: రాష్ట్రంలో పలువురు అదనపు కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ నరసింహారెడ్డిని మేడ్చల్ మల్కాజిగిరికి ట్రాన్స్ఫర్ చేసింది. మే�