హైదరాబాద్లో దూకుడుతో ఉన్న హైడ్రా ఓ మహిళ నిండు ప్రాణాన్ని బలితీసుకున్నది. తన కూతుళ్లకు వరకట్నంగా ఇచ్చిన ఇల్లు చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నదన్న అధికారుల హెచ్చరికలు ఆమెను భయాందోళనకు గురిచేశాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం అలవికాని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు వాటి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు హైడ్రా పేరిట డ్రామాలకు తెరలేపిందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి
HYDRAA | హైదరాబాద్ నగరంలో శనివారం భారీ కూల్చివేతలకు హైడ్రా రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు 17 కూల్చివేత యంత్రాలను కూడా అధికారులు సిద్ధం చేసినట్లు సమాచారం. భారీ పోలీసు బందోబస్తు నడు�
HYDRAA | కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో హైడ్రా హడల్కి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. కూకట్పల్లి యాదవ బస్తీలో గుర్రంపల్లి బుచ్చమ్మ అనే మహిళ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
HYDRAA | అమీన్పూర్ చెరువుకు సంబంధించిన కేసు విషయంలో విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు.. హైడ్రా కమిషనర్ రంగనాథ్కు నోటీసులు జారీ చేసింది. హైడ్రా కమిషనర్ సోమవారం విచారణకు హాజరు కావాలని కోర్టు ఆ
మూసీ నదిలో ఆక్రమణలు అంటూ సర్వేకు వచ్చిన అధికారులపై ఒక్కసారిగా మహిళల్లో ఆగ్రహం పెల్లుబికింది. ‘ఏండ్ల తరబడి ఉంటున్న ఇండ్లను ఉన్నపలంగా కూలుస్తామంటే చూస్తూ ఊరుకోవాలా’ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగ�
ఇప్పటిదాకా హైదరాబాద్ నగరంలో చెరువుల ఎఫ్టీఎల్, బఫర్జోన్లో అక్రమ నిర్మాణాలు, ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలు అంటూ హైడ్రా పేరిట కూల్చివేతల కాండ సాగించిన కాంగ్రెస్ సర్కార్, ఇక జిల్లాల్లోనూ బుల్డోజర్లు
ఓ వ్యక్తి ఏకంగా చెరువులో నిర్మించిన భవనాన్ని గురువారం అధికారులు కూల్చివేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్నది. కొండాపూర్ మండలం మల్కాపూర్ మధిర గ్రామం కుతుబ్షాయిపేటలోని మల్కాపూర్ పెద్ద చె�
Musi River | హైడ్రా(Hydraa) కూల్చివేతల పర్వంలో స్పీడ్ పెంచింది. ఇప్పుడు హైడ్రా చూపు మూసీపై పడటంతో మూసీ(Musi river) పరీవాహక ప్రాంతాల్లో అలజడి మొదలైంది. హైడ్రా బుల్డోజర్లు మూసీ నివా సాలపైకి విరుచుకు పడేందుకు సిద్ధం కావడంతో �
HYDRAA | రాష్ట్రంలో హైడ్రా(HYDRAA ) కూల్చివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. హైదరాబాద్తో పాటు సంగారెడ్డిలో పలుచోట్ల భారీ పోలీసు బందోబస్తు మధ్య అధికారులు కూల్చివేతలు(Demolish building) చేపట్టారు. తాజాగా సంగారెడ్డి జిల్లా మల్కాపూర్
KTR | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే హైడ్రా వల్ల రోడ్డు మీద పడ్డ పేదలు ఎవరైతే ఉన్నారో వారందరికీ వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశ