మూసీ నదిలో ఆక్రమణలు అంటూ సర్వేకు వచ్చిన అధికారులపై ఒక్కసారిగా మహిళల్లో ఆగ్రహం పెల్లుబికింది. ‘ఏండ్ల తరబడి ఉంటున్న ఇండ్లను ఉన్నపలంగా కూలుస్తామంటే చూస్తూ ఊరుకోవాలా’ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగ�
ఇప్పటిదాకా హైదరాబాద్ నగరంలో చెరువుల ఎఫ్టీఎల్, బఫర్జోన్లో అక్రమ నిర్మాణాలు, ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలు అంటూ హైడ్రా పేరిట కూల్చివేతల కాండ సాగించిన కాంగ్రెస్ సర్కార్, ఇక జిల్లాల్లోనూ బుల్డోజర్లు
ఓ వ్యక్తి ఏకంగా చెరువులో నిర్మించిన భవనాన్ని గురువారం అధికారులు కూల్చివేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్నది. కొండాపూర్ మండలం మల్కాపూర్ మధిర గ్రామం కుతుబ్షాయిపేటలోని మల్కాపూర్ పెద్ద చె�
Musi River | హైడ్రా(Hydraa) కూల్చివేతల పర్వంలో స్పీడ్ పెంచింది. ఇప్పుడు హైడ్రా చూపు మూసీపై పడటంతో మూసీ(Musi river) పరీవాహక ప్రాంతాల్లో అలజడి మొదలైంది. హైడ్రా బుల్డోజర్లు మూసీ నివా సాలపైకి విరుచుకు పడేందుకు సిద్ధం కావడంతో �
HYDRAA | రాష్ట్రంలో హైడ్రా(HYDRAA ) కూల్చివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. హైదరాబాద్తో పాటు సంగారెడ్డిలో పలుచోట్ల భారీ పోలీసు బందోబస్తు మధ్య అధికారులు కూల్చివేతలు(Demolish building) చేపట్టారు. తాజాగా సంగారెడ్డి జిల్లా మల్కాపూర్
KTR | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే హైడ్రా వల్ల రోడ్డు మీద పడ్డ పేదలు ఎవరైతే ఉన్నారో వారందరికీ వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశ
KTR | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసిన పేదవాళ్ళ మీద పగబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి వాళ్ళ వెంట పడుతున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. సీఎం సోదరుడు తిరుపతి రెడ్డికి ఒక న్యాయ
ప్రస్తుతం జరుగుతున్న కూల్చివేతల రావణకాష్టంలో మట్టి కూడా అంటనిది బహుశా మీకు మాత్రమేనేమో అంటూ సీఎం రేవంత్ సోదరుడు అనుముల తిరుపతి రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నా
రాత్రి నోటీసులు ఇచ్చి, ఉదయాన్నే కూల్చివేస్తే ఎట్లా అంటూ హైడ్రాపై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు (Madhavaram Krishna Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. శని, ఆదివారం వస్తుందంటే హైదారాబాద్లో ప్రజలు భయంతో ఉండాల్సిన పర�