పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్టు మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి తెలిపారు.
Bandi Sanjay | ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను దారి మళ్లించేందుకు ‘హైడ్రా’(HYDRAA) పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress) హైడ్రామాలాడుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి �
హైడ్రా కూల్చివేతలు పేదోళ్లను కన్నీరుపెట్టిస్తున్నది. సమయం.. సందర్భం లేకుండా దూసుకొస్తున్న బుల్డోజర్లు వారి జీవితాలను చెల్లాచెదురుచేస్తున్నాయి. తాజాగా ఆదివారం రెండు వేర్వేరు ప్రాంతాల్లో హైడ్రా కూల్చి
కొందరు ప్రముఖులు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న తమ నిర్మాణాలను సొంతంగా కూల్చివేసుకుంటున్నారు. అజీజ్నగర్ రెవెన్యూ పరిధిలోని హిమాయత్సాగర్ జలాశయం ఎఫ్టీఎల్ పరిధిలో హైడ్రా వచ్చి కూల్చివేతలు చేపట్టక ముందే
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘హైడ్రా’ ప్రభావం రాష్ట్ర ఖజానాపైనా పడింది. బుల్డోజర్లు, కూల్చివేతల భయానికి ఇండ్ల కొనుగోళ్లు తగ్గిపోవడంతో రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతున్నది.
వినాయకుడి పూజ చేసుకుని హాయిగా ని ద్రించిన ఆ కుటుంబాలకు మరికొన్ని గంటల్లోనే హైడ్రా రూపం లో గండం వచ్చి పడింది. ప్రజాపాలనలో సామాన్యుడి గూడుపై సర్కారు దాడి మొదలైంది. తెల్లవారుజామునే నిద్రలేవకముందే ఇండ్లపై �
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, కుంటలు, నాలాల పరిరక్షణే ధ్యేయంగా ఏర్పాటైన హైడ్రా చర్యల విషయంలో ఏకపక్షంగా వ్యవహరిస్తూ విమర్శల పాలవుతున్నది. మొదటి నుంచి కూల్చివేతల్లో ద్వంద్వ వైఖ�
హైడ్రా పేరుతో రాష్ట్రంలో హైడ్రామా నడుస్తున్నదని, పేదల ఇండ్లను కూలుస్తూ వారికి నిలువ నీడ లేకుండా చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ధ్వజమెత్తారు.
Chandrababu | ఏపీలోనూ హైడ్రా తరహా చట్టం తీసుకొస్తామని సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. బుడమేరు ఆక్రమణలను తొలగిస్తామని తెలిపారు. విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల పరిశీలన అనంతరం కలెక్టరేట్ వద్ద చంద్రబ�
Balka Suman | హైడ్రా పేరుతో రాష్ట్రంలో హైడ్రామా నడుస్తోందని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ ఆరోపించారు. అన్యాయంగా పేదల ఇళ్లను కూలుస్తున్నారని విమర్శించారు. హైడ్రా చర్యలతో పేదలు ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం
KTR | హైడ్రా పేరుతో నిరుపేదల ఇళ్లు కూల్చడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. పేరుకేమో ప్రజా ప్రభుత్వం కూల్చేదేమో నిరుపేదల ఇళ్లు అని విమర్శించారు. ఈ మేరకు ట్విట్టర్ (ఎక్స్) ద్వారా స�
Koppula Eshwar | రాష్ట్రంలో హైడ్రా (Hydraa)పేరిట సీఎం రేవంత్రెడ్డి డ్రామా చేస్తున్నారని రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్(Koppula Eshwar )మండిపడ్డారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆదివారం విలేకరులతో �
HYDRAA | ఆ బడగు జీవులు రెక్కలు తెగిన పక్షుల్లా విలవిల్లాడుతున్నారు. కనీసం సామాన్లు తీసుకునే సమయం కూడా ఇవ్వకుండా రోడ్డున పడేయడంతో భారీ వర్షంలో పిల్లలు, వృద్ధులు, మహిళలు పరదాలు, రేకులు కప్పుకొని బిక్కుబిక్కుమం�