చెరువులు, జలాశయాలను కబ్జాల నుంచి కాపాడేందుకు ఏర్పాటు చేసిన హైడ్రా(హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ)కు మరిన్ని అధికారాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలిసి
విపత్తు నిర్వహణ, ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం ఏర్పాటైన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అస్సెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) పనితీరు రోజురోజుకూ వివాదాస్పదమవుతున్నది.
HYDRAA | గ్రేటర్లో మరిన్ని పేదల ఇండ్లపై హైడ్రా బుల్డోజర్తో దాడి చేయనున్నట్టు సమాచారం. 46 ఏండ్ల నుంచి నిర్మాణాలపై హైడ్రా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇండ్లలో నివాసం ఉండే వారిపై హైడ్రా చర్యలు తీసుకోబోదని హ
ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇండ్లను కూల్చి చంటిపిల్లలు, ఆడవాళ్లున్నారని కూడా చూడకుండా భారీ వర్షంలో కట్టుబట్టలతో సున్నం చెరువు వద్ద 200 మంది నిరుపేదలను రోడ్డున పడేశారని, వారిని ఆదుకోకుంటే సీఎం రేవంత్రెడ్డ
బుర్రకో బుద్ధి.. జిహ్వకో రుచి అంటారు. ఎవరి ఆలోచనలు వారివి. ఎవరి పంథా వారిది. కాకపోతే అవి ప్రజలు... అంతకుమించి సమాజానికి ఎంతవరకు మేలు చేస్తాయనేది ప్రధానం. ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకు పెద్ద దిక్కుగా ఉండే పాలకుడి �
కూలీనాలీ చేసుకుంటూ నివాసముంటున్న వారిని నిర్దాక్షిణ్యంగా గుడిసెలు ఖాళీ చేయించి వాటిని కూలగొట్టడమే కాకుండా బాధితులపై హైడ్రా క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
KTR | హైడ్రా పేరిట నిరుపేదల ఇండ్లను కూలగొడుతున్న రేవంత్ రెడ్డి సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుపేదల ఇండ్ల మీదకు వెళ్లినట్లు.. మీ అన్న తిరుపతి ర�
HYDRAA | రెండు రోజుల క్రితం మాదాపూర్లోని(Madhapur) సున్నం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ఇండ్లను హైడ్రా అధికారులు కూల్చేశారు. అయితే హైడ్రా కూల్చివేతలతో ఆత్మహత్యాయత్నం చేసిన వెంకటేష్ (35), వెంకటేష్ భార్య లక్ష్మి (28), వ�
హైడ్రా కమిషనర్ ఆదేశాల మేరకు.. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చెరువుల పరిధిలో వెలిసిన ఆక్రమణలపై సర్వే మొదలుపెట్టారు. చందన చెరువు, మంత్రాల చెరువు, పెద్ద చెరువుల పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాల జ�
అమ్మినవారు అంతా సక్రమమే అని నమ్మించారు.. అప్రమత్తం చేయాల్సిన అధికారులు అవేవీ చూడకుండానే అనుమతులిచ్చారు. తీరా లక్షలు, కోట్లు పోసి విల్లాలు కొన్న యజమానులు ఇప్పుడు రోడ్డున పడి నెత్తీనోరు బాదుకుంటున్నారు. హ
హైడ్రా పేరుతో బ్లాక్ మెయిల్ చేసి వసూలు చేసిన సొమ్మును మహారాష్ట్ర ఎన్నికల ఖర్చు కోసం పంపాలనే అజెండాను రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అమలు చేసినట్టు తెలుస్తున్నదని మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ ఆరోపి�