KTR | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసిన పేదవాళ్ళ మీద పగబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి వాళ్ళ వెంట పడుతున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. సీఎం సోదరుడు తిరుపతి రెడ్డికి ఒక న్యాయ
ప్రస్తుతం జరుగుతున్న కూల్చివేతల రావణకాష్టంలో మట్టి కూడా అంటనిది బహుశా మీకు మాత్రమేనేమో అంటూ సీఎం రేవంత్ సోదరుడు అనుముల తిరుపతి రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నా
రాత్రి నోటీసులు ఇచ్చి, ఉదయాన్నే కూల్చివేస్తే ఎట్లా అంటూ హైడ్రాపై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు (Madhavaram Krishna Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. శని, ఆదివారం వస్తుందంటే హైదారాబాద్లో ప్రజలు భయంతో ఉండాల్సిన పర�
ప్రజాపాలనలో సామాన్య, మధ్య తరగతి ప్రజలే లక్ష్యంగా సర్కారు దాడి కొనసాగుతున్నది. తెల్లవారుజామున నిద్రలేవకముందే ఇండ్లు, చిరు వ్యాపారం చేసుకునే దుకాణాలపై దాడులు చేయిస్తూ ప్రభుత్వం హైడ్రామా చేస్తున్నది. కాం
HYDRAA | హైడ్రా(HYDRAA) కూల్చివేతలపై బాధితులు(Victims )ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం సామాన్లు తీసుకునే టైం కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్లో హైడ్రా (HYDRAA) కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కూకట్పల్లిలోని నల్లచెరువులో ఆక్రమంగా నిర్మించిన కట్టడాలను హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున
HYDRAA | ఓఆర్ఆర్ లోపలి విలీన గ్రామాలపై హైడ్రా పిడుగు పడనున్నది. ఔటర్ రింగ్ రోడ్డు లోపలి 51 గ్రామ పంచాయతీలు ఇటీవల గ్రేటర్లో విలీనమైన సంగతి తెలిసిందే.
సచివాలయంలో శుక్రవారం జరిగిన మంత్రిమండలి సమావేశం వాడివేడిగా సాగినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దాదాపు 3 గంటలపాటు క్యాబినెట్ సమావేశం జరగగా.. సుమారు గంటసేపు అధికారులను బయటికి పంపి సీఎం, మంత్రులు మాత్రమ
HYDRAA | మూసీ వెంబడి నిర్మాణాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా ఉండేందుకు నిర్మాణాల కూల్చివేతలపై కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే మహానగరంలో విస్తరించి ఉన్న 55 కిలోమీటర్ల వెంబడి, ఇ�
గ్రేటర్లో చెరువులు, నాలాలు, పార్కులు, ఇతర ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడమే ధ్యేయంగా ఏర్పాటైన హైడ్రా తాజాగా మరో నిర్ణయం తీసుకున్నది. జూలై 19న ఏర్పాటైన హైడ్రా.. ఇప్పటి వరకు 23 ప్రాంతాల్లో 262 నిర్మాణాలను కూల్చి�
నస్పూర్ మున్సిపాలిటీలో ఐదంతస్తుల భవనాన్ని గురువారం మున్సిపల్ అధికారులు నేలమట్టం చేశారు. కలెక్టరేట్కు వెళ్లే మార్గంలో సర్వేనంబర్ 42లోని ప్ర భుత్వ భూమిని ఆక్రమించి ఇంటి నిర్మాణం చేశారని, పలుమార్లు న�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి శుక్రవారం సమావేశం కానున్నది. సచివాలయంలో జరగనున్న క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు సమాచారం.