కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో విధ్వంసం సృష్టిస్తున్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి మండిపడ్డారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సద్దుల చెరువు సమీపంలోగల 30, 42, 43వ వార్డుల్లో శనివారం �
2024, సెప్టెంబర్ 25 గురువారం నాడు మజ్జాన్నం ఒంటి గంట గొడ్తున్నది. మబ్బుల రెండు గంటలకు లేసి కూరగాయలమ్మవోయిన మేం ఇద్దరాలుమగలం అప్పుడే ఇంటికి చేరుకుంటున్నం. కూడు లేదు, కుంపటి లేదు. కడుపుల పేగులు గుర్.. గుర్రుమన�
Harish Rao | మూసీ నది సుందరీకరణ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి వేల మందిని నిరాశ్రయులను చేస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. మూసీ నది పరివాహక ప్రాంతంలో నిర్మించుకున్న ప్లాట్లన్�
Musi River | మూసీ నది ప్రక్షాళన కోసం ఆ నది పరివాహక ప్రాంతంలో ఉన్న నివాసితులను వేరే ప్రాంతాలకు తరలిస్తున్న సంగతి తెలిసిందే. అయితే మూసీ నదిలో ఉన్న ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్పై ఎలాంటి నిర్ణయం తీసుకోబ�
Gandhi Bhavan | మూసీ నది పరివాహక ప్రాంతంలోని ఇండ్లను కూల్చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. పలు ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి, రివర్ బెడ్ మార్కింగ్ కూడా వే�
Gandhi Hospital | సికింద్రాబాద్ పరిధిలోని గాంధీ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. హైడ్రా వేదింపులతో ఆత్మహత్య చేసుకున్న బుచ్చమ్మ మృతదేహాన్ని చూసేందుకు గాంధీ ఆస్పత్రికి వెళ్లిన మాజీ మంత్రులు హరీశ్రావు,
మూసీలో గోదావరి నీళ్లు పారిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి.. పేద, మధ్య తరగతి ప్రజల కన్నీళ్లు పారిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. ప్రభుత్వానికి పేదల ఆశీర్వాదాలు ఉండాలని, వారి గోస�
పైసా పైసా కూడబెట్టి కట్టుకున్న ఇల్లు కూలిపోతే తట్టుకునే శక్తి మాకు లేదు, మా గుండే ఆగిపోతుంది అంటూ ఓ బాధితురాలు వాపోయారు. కంటిమీద కునుకు ఉండట్లేదని, తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్దం కావట్లేదని కన్నీటి పర్�
హైడ్రా బాధితులు తెలంగాణ భవన్కు (Telangana Bhavan) చేరుకుంటున్నారు. కేటీఆర్ను కలిసి తమ గోడు ఏళ్ళబోసుకుంటామని చెబుతున్నారు. ఎఫ్టీఎల్, బఫర్జోన్ పేరుతో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే నిర్మాణాలను హైడ్రా కూల్చివేస�
క్షణ క్షణం..భయం భయం.. మూసీ నిర్వాసితులు బస్తీల్లో అర్ధరాత్రి గస్తీకాస్తున్నారు. ఎటు నుంచి బుల్డోజర్లు వచ్చి తమ గూడుపైకి దూసుకొస్తాయో తెలియక హైరానా పడుతున్నారు. పిల్లలు, పెద్దలు, వృద్ధులు.. రెండు రోజుల నుంచ�
ఏక్షణం.. ఏ బుల్డోజర్ తమపైకి వచ్చి పడుతుందోనన్న గాబరా..ఇన్నేండ్ల ఆధారం రెప్పపాటులో కుప్పకూలిపోతుందేమోనన్న హైరానా.. వెరసి మూసీ నిర్వాసితులు క్షణక్షణం భయంతో గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో అధికారుల సర్వే వారిక