HYDRAA | హైడ్రా(HYDRAA) పై మధ్య తరగతి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. పెద్దలను వదిలి పేదలపై ఉక్కపాదం మోపుతుండటం ప్రజలు తీవ్ర ఆగ్రం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి సమాచారం లేకుండా, కనీసం ఇంట్లోని సమాను తీస�
HYDRAA | అన్యాయంగా తమ ఇల్లును కూడగొడుతున్నారని ఓ మహిళ కన్నీరు పెట్టుకుంది. నాడు కేసీఆర్ నిరాహార దీక్ష చేసి తెలంగాణ తెస్తే.. నువ్వు మా కడుపు కొట్టడానికే మా ఇల్లు కూలగొడ్తున్నావ్ అని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై �
HYDRAA | తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ, టాలీవుడ్ నిర్మాత మురళీ మోహన్కు కాంగ్రెస్ ప్రభుత్వం షాకిచ్చింది. హైదరాబాద్ నగరంలోని జయభేరి సంస్థకు హైడ్రా నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లో నిర్మాణాలు కూల్చకపో�
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం కాగజ్ఘట్ పరిధిలోని 25 ఎకరాల అలీ చెరువు ఆక్రమణల తొలగింపుపై ప్రభుత్వ శాఖలు చెప్తున్న సాకులు ఇవీ. కండ్ల ముందు ఎన్ఆర్ డెవలపర్స్ ఏకంగా చెరువును సగానికి పైగా ఆక్రమించి.. రిసార
అదో రిసార్ట్.. క్లబ్హౌజ్లు.. స్విమ్మింగ్ ఫూల్.. ఖరీదైన విల్లాలు.. ఈ నిర్మాణాలన్నీ ఉన్నవి ఒక చెరువులో. ఆ దృశ్యాలను చూడాలంటే హైదరాబాద్ శివారులోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలంలోని కాగజ్ఘట్కు
చెరువుల ఆక్రమణలకు సహకారం అందించారని ఆరోపిస్తూ హైడ్రా కమిషనర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదు చేసిన కేసులో బాచుపల్లి ఎమ్మార్వో పూల్సింగ్కు హైకోర్టులో ఊరట లభించింది.ఆయనకు గురువారం ముంద స్తు బెయిలు మంజ�
హైడ్రా వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో కాకరేపుతున్నది. పెద్దల భవనాల కూల్చివేతతో మొదలైన హైడ్రా బుల్డోజర్ ఇప్పుడు సామాన్య జనంపైకి దూసుకురావటంతో పార్టీలో చర్చనీయాంశమైంది.
Hydraa | హైడ్రా(Hydraa) పేరుతో రూ.20 లక్షలు చీటింగ్ చేసిన ఫిజియోథెరపీ డాక్టర్ (Doctor arrest)బండ్ల విప్లవ్ సిన్హాను సంగారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. అమీన్పూర్లోని MCOR LLP project కు హైడ్రా నుంచి ఇబ్బందులు లేకుండా చూస్తానని, కమిష
రాష్ట్రంలో వర్షం సృష్టించిన బీభత్సాన్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా పరిగణించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. తక్షణమే రాష్ర్టానికి రూ.2వేల కోట్లు కేటాయించాలని కోరారు. ఈ విషయమై త్వరల
హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. సంగారెడ్డి (Sangareddy) జిల్లా అమీన్పూర్ మండలంలోని అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేస్తున్నారు. ఐలాపూర్ తండాలో 119 సర్వేనంబర్లో సుమారు 20 ఎకరాల భూమి ఆక్రమణలకు గురైనట్లు �
Harish Rao | మాజీ ఎమ్మెల్సీ, రాజకీయ విశ్లేషకులు కే నాగేశ్వర్పై కొంతమంది బీజేపీ నాయకులు చేస్తున్న అనుచిత దాడి ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు.
రాష్ట్ర అధికారుల్లో ఇప్పుడు హైడ్రా చిచ్చు మొదలైంది. రాష్ట్రంలో మునుపెన్నడూ లేనివిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ‘హైడ్రా’ పేరుతో ప్రత్యేక వ్యవస్థను తీసుకొచ్చి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న అ�