హైదరాబాద్లో వానాకాలం నేపథ్యంలో హైడ్రా నాలాల ఆక్రమణలపై దృష్టి పెట్టింది. నగరంలోని నాలాల ఆక్రమణలను గుర్తించి వాటిని తొలగించేందుకు చర్యలు చేపట్టింది. రసూల్పురా నాలా వద్ద కబ్జాలను తొలగించడంతో పాటు పాట్�
సికింద్రాబాద్ బేగంపేట- ప్యాట్నీ పరిధి ఆక్రమణలపై హైడ్రా (HYDRA) అధికారులు కొరఢా ఝులిపిస్తున్నారు. పాట్నీ నాలా పరివాహక ప్రాంతంలో ఆక్రమణలను అధికారులు తొలగిస్తున్నారు. కంటోన్మెంట్ యంత్రాంగంతో కలిసి నాలాపై న
నాలాలు, చెరువుల ఆక్రమణలపై హైడ్రాకు ప్రజావాణిలో ఫిర్యాదు లు వచ్చాయి. సోమవారం బుద్ధభవన్లోని హైడ్రా కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి లో వివిధ ప్రాంతాల ప్రజల నుంచి 23 ఫిర్యాదులు అందాయని హైడ్రా సిబ్బం ది త�
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో కొందరు అధికారులు అధికార కాంగ్రెస్ పార్టీ కనుసన్నల్లో పనిచేస్తూ కేవలం బీఆర్ఎస్ నాయకుడి ఇంటిని కూల్చి వేసిన ఘటన తీవ్ర చర్చకు దారితీసింది.
చిలకలగూడ దూద్బావి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు ఎట్టకేలకు దారి క్లియరైంది. పాఠశాలకు దారిని ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రధానోపాధ్యాయుడు మల్లికార్జున్రెడ్డి సోమవారం సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ కార్యా�
జూబ్లీహిల్స్లోని పెద్దమ్మ గుడి సమీపంలో జీహెచ్ఎంసీకి చెందిన పార్కుకు వెళ్లేదారిని మూసేయడంతోపాటు పాటు నాలాపై నిర్మించిన ఆక్రమణలను హైడ్రా సిబ్బంది శుక్రవారం కూల్చివేశారు. వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహ
వారంతా పొట్టచేత పట్టుకొని బతుకుదెరువు కోసం నగరానికి వచ్చిన నిరుపేదలు. ఊరిలో ఉన్న కొద్దిపాటి భూములను అమ్ముకొని పిల్లల భవిష్యత్తు కోసం కొన్నేండ్ల కిందట ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. ఉన్నట్టుండి ఒక్కసారి�
నగరంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఆక్రమణలను సోమవారం హైడ్రా తొలగించింది. కూకట్పల్లి హైదర్నగర్, మణికొండ మున్సిపాలిటీలోని పుప్పాలగూడలో ఆక్రమణలకు సంబంధించి ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల మేరకు క్షేత�