కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు, అస్పష్టమైన ఆలోచనలు, వివాదస్పదమైన హైడ్రా లాంటి నిర్ణయాలు, పేదల నడ్డి విరిచేలా అమలు చేసిన ప్రకటనలతో నింగిలో ఉండే రియల్ ఎస్టేట్ చుక్క నేలరాలింది. ఏ గడియలో కాంగ్రెస్ అధికారం
అంతర్జాతీయ మౌలిక సదుపాయాలతో దేశంలోనే ఇతర అన్ని మెట్రో నగరాలకంటే హైదరాబాద్ మహానగరంలో రియల్ ఎస్టేట్ రంగం జెట్ స్పీడ్తో ఎదుగుతున్నది.. ఇది ఏడాదిన్నర క్రితం మాట. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా విధానాలతో హై�
ప్రభుత్వ స్థలాల పరిరక్షణ పేరుతో పేదల నిర్మాణాలను మాత్రమే కూల్చివేయడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. నీటి వనరుల వద్ద సంపన్నులు చేపట్టిన నిర్మాణాల జోలికి ఎందుకు వెళ్లడం లేదని హైడ్రాను నిలదీసింది.
చెరువుల సుందరీకరణ, పరిరక్షణపై హైడ్రాకు చిత్తశుద్ధి లోపించిందని పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీ విమర్శలు గుప్పించారు. మియాపూర్లోని పటేల్కుంట చెరువు సుందరీకరణ పనులను ప్రారంభి
హెచ్ఎండీఏ అభివృద్ధి చేస్తున్న స్థలం కేంద్రంగా హైడ్రా ముసుగులో వసూళ్ల పర్వం జోరుగా సాగుతున్నది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట డివిజన్ సమీపంలోని హెచ్ఎంటీ స్థలాన్ని రెండేండ్ల క్రితం హెచ�
గండిపేట మండలం పరిధిలోని పిరం చెరువుపై ఆక్రమణదారుల కన్ను పడింది. ఆక్రమణదారులు రాత్రికి రాత్రి మట్టి కుప్పలు పోసి చదును చేస్తున్నారు. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో వెలుస్తున్న నిర్మాణాలను అడ్డుకోవాల్సిన అధ�
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పడిపోవడంపై రేవంత్ సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం కోసం ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామంటారు, అధికారం దక్కాక ఆదాయం కోసం ఎల్ఆర�
హైడ్రా మరోసారి బడుగుల ఇండ్లపై పడగెత్తింది. ఇందిరమ్మ ఇండ్లలో నివాసం ఉంటున్న నిరుపేదలు తమ ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసుకున్న రేకుల రూములను నిర్ధాక్షిణ్యంగా కూల్చివేశారు.
హైడ్రా మరోసారి చిరు వ్యాపారుల బతుకును ఛిన్నాభిన్నం చేసింది. ఎన్నో ఏండ్ల నుంచి ఉపాధి పొందుతున్న వారి వ్యాపార దుకాణాలను అధికారులు నిర్ధాక్షిణ్యంగా నేలమట్టం చేశారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న వారిని గుర్తించేందుకు అడ్డంకిగా ఉన్న టీబీఎం(టన్నెల్ బోరింగ్ మిషన్)ను సోమవారం పూర్తిస్థాయిలో కట్ చేశారు. మిషన్ పార్ట్స్ను బయటికి తరలించే ఏర్పాట్లుచేస్తున్నా�
నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం అంబట్పల్లిలోని సర్వేనంబర్ 732లో 5.29 గుంటల భూమి ఉండగా, అక్రమంగా ప్రహారీ నిర్మించారని పోలీసుల బందోబస్తు మధ్య రెవెన్యూ అధికారులు శనివారం కూల్చివేశారు.
పరికిచెరువు పరిధి లోని పలు ఆక్రమణలను హైడ్రా ఆధ్వర్యంలో గురువారం కూల్చివేశారు. భూదేవి హిల్స్ , మహదేవపురం , కూకట్ పల్లి పరిధిలోని భూముల్లోని 10 బేస్మెంట్లు, ఒక స్లాబ్ నిర్మాణాన్ని కూల్చివేశారు.
హైదరాబాద్లో హైడ్రా (HYDRA) కూల్చివేతలు కొనసాగుతున్నాయి. జగద్గిరిగుట్టలోని భూదేవిహిల్స్ సమీపంలోని పరికి చెరువు వద్ద ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగించారు. అదేవిధంగా గాజులరామారం సమీపంలోని మహదేవపురం ప్రా