హడ్రా మాటలు నీటి మూటలు అవుతున్నాయి. చెప్పేదొకటి.. చేసేదొకటిగా అగుపిస్తున్నది. ‘ప్రభుత్వ స్థలాలు, పార్కులు, చెరువుల కబ్జాలపై ఉక్కుపాదం మోపుతాం’ అంటూ తరచు ప్రకటనలు గుప్పించే రెవెన్యూ, జీహెచ్ఎంసీ, హైడ్రా మ�
ఈ నెల చివరి వారంలో హైడ్రా పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్ రంగనాథ్ తెలిపారు. బుద్ధభవన్లోని బీ బ్లాక్ మొదటి అంతస్తు మొత్తం హైడ్రా పీఎస్కు కేటాయించారు. పోలీస్స్టేషన్కు సంబంధించి ఈ
సంక్రాంతి తర్వాత దూకుడు మరింత పెంచేందుకు హైడ్రా సిద్ధమవుతున్నది. ఇప్పటివరకు ఫిర్యాదుల ఆధారంగా చర్యలు తీసుకుంటున్న హైడ్రా సుమోటోగా కేసులు పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నది.
Telangana | రాష్ట్రంలో కొద్దిరోజులుగా నెలకొన్ని ప్రభుత్వ రాజకీయ కక్షసాధింపు వైఖరితో పారిశ్రామికరంగం తీవ్ర ఆందోళనకు గురవుతున్నది. కొత్త పెట్టుబడులు రాకపోగా, ఉన్న పరిశ్రమలు పక్కచూపులు చూసే పరిస్థితి నెలకొన్న�
Danam Nagender | హైదరాబాద్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదు. ఎందుకంటే, కాంగ్రెస్పై ప్రజలకు నమ్మకం లేదు. వారికి ఆ భరోసా ఇవ్వలేకపోతున్నాం. హైడ్రా వల్ల ఇది మరింత డేంజర్గా తయారైంది. హైడ్రాతో ప్రభుత్వానికి చెడ్డ
అంబర్పేటలోని బతుకమ్మకుంట పునరుద్ధరణపై హైడ్రాకు అనుకూలంగా మంగళవారం తన తుది తీర్పులో బతుకమ్మకుంటగానే గుర్తిస్తూ హైకోర్టు తీర్పునిచ్చిందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఓ ప్రకటనలో తెలిపారు.
మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో హైడ్రా బాహుబలి బుల్డోజర్ హల్చల్ చేసింది. సొసైటీలోని ఏడంతస్తుల భవనాన్ని ఆదివారం కూల్చేసింది. శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ గ్రామం మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని సర్వే నంబ�
ఓఆర్ఆర్ లోపల చెరువుల హద్దుల నిర్ధారణకు హైడ్రా ఆయా చెరువుల సాంకేతిక అంశాల ఆధారంగా పనిచేస్తున్నది. ఇప్పటి వరకు ఔటర్ లోపల 1025 చెరువులను గుర్తించారు. అందులో పలు చెరువులకు సంబంధించి శాటిలైట్ చిత్రాలను, వి�
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్కో రంగం తిరోగమనంలో పయనిస్తున్నాయనే విమర్శ ఎదుర్కొంటున్నది. తెలంగాణను బీఆర్ఎస్ సర్కారు అన్నపూర్ణగా మార్చితే కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతల భూమ�
పెద్దఅంబర్పేట మున్సిపాలిటీలోని పలువురు ప్రజాప్రతినిధులు ప్రజల మేలు మరిచి సొంత పనులకు పెద్దపీట వేస్తున్నారు. ప్రజా అవసరాలను స్వేచ్ఛగా పక్కన పెట్టేస్తున్నారు.
రోడ్డు గాల్లో నుంచి ఎగిరి పడ్డదా? చెరువును కబ్జా చేస్తూ రోడ్డు ఎలా వేస్తారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ మున్సిపల్ అధికారులను నిలదీశారు. రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్పేట మున్సిపాలిటీ పరిధి కుంట్లూరులోన�
58 ఏండ్ల సమైక్య పాలనలో తెలంగాణ తీవ్ర వివక్షకు గురైంది. ప్రజల జీవనాధారమైన వ్యవసాయం కునారిల్లింది. ఎవుసానికి అవసరమైన సాగునీరు, కరెంటు లేక, చెరువులు మరమ్మతులకు నోచుకోక రైతులు ఉరితాళ్లకు వేలాడారు. మొత్తంగా వల
హైడ్రా కమిషనర్ రంగనాథ్ నివాసం పెద్ద చెరువు బఫర్ జోన్ పరిధిలోనే ఉన్నదని కాంగ్రెస్ మాజీ నేత బక్క జడ్సన్ ఆరోపించారు. రెండు నెలలు కష్టపడి వందేండ్ల నాటి మ్యాప్ను సంపాదించినట్టు పేర్కొన్నారు.