పెద్దఅంబర్పేట మున్సిపాలిటీలోని పలువురు ప్రజాప్రతినిధులు ప్రజల మేలు మరిచి సొంత పనులకు పెద్దపీట వేస్తున్నారు. ప్రజా అవసరాలను స్వేచ్ఛగా పక్కన పెట్టేస్తున్నారు.
రోడ్డు గాల్లో నుంచి ఎగిరి పడ్డదా? చెరువును కబ్జా చేస్తూ రోడ్డు ఎలా వేస్తారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ మున్సిపల్ అధికారులను నిలదీశారు. రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్పేట మున్సిపాలిటీ పరిధి కుంట్లూరులోన�
58 ఏండ్ల సమైక్య పాలనలో తెలంగాణ తీవ్ర వివక్షకు గురైంది. ప్రజల జీవనాధారమైన వ్యవసాయం కునారిల్లింది. ఎవుసానికి అవసరమైన సాగునీరు, కరెంటు లేక, చెరువులు మరమ్మతులకు నోచుకోక రైతులు ఉరితాళ్లకు వేలాడారు. మొత్తంగా వల
హైడ్రా కమిషనర్ రంగనాథ్ నివాసం పెద్ద చెరువు బఫర్ జోన్ పరిధిలోనే ఉన్నదని కాంగ్రెస్ మాజీ నేత బక్క జడ్సన్ ఆరోపించారు. రెండు నెలలు కష్టపడి వందేండ్ల నాటి మ్యాప్ను సంపాదించినట్టు పేర్కొన్నారు.
‘హైదరాబాద్ మధురానగర్లో ఉన్న మా ఇల్లు బఫర్ జోన్ పరిధిలోకి రాదు. ఇరిగేషన్ నిబంధనల ప్రకారమే ఇంటి నిర్మాణం జరిగింది’ అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం పటేల్గూడలోని పట్టా భూముల్లో చట్టప్రకారం నిర్మించిన ఇండ్లను హైడ్రా అక్రమంగా కూల్చివేస్తే బాధితులు సంబంధిత అధికారుల నుంచి నష్టపరిహారాన్ని కోరవచ్చని హైకోర్టు స్పష�
అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువు పెరిగిందని స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. తూములు, అలుగులు రెండూ మూసివేయడంతో పాటు బండ్ ఎత్తు పెంచి అన్ని ఔట్లెట్స్ మూసివేయడంతో చెరువు విస్తీర్ణ�
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని వందనపురి కాలనీలో రహదారిపై నిర్మిస్తున్న ఓ అక్రమ నిర్మాణాన్ని సోమవారం హైడ్రా ఆధ్వర్యంలో నేలమట్టం చేశారు.
హైడ్రా ప్రభావంతో రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిందని తెలంగాణ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అన్సర్ హుస్సేన్ తెలిపారు. శనివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పా�
పేదల ఇండ్లను కూల్చే సీఎంగా రేవంత్రెడ్డి పేరు తెచ్చుకున్నారని, హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో పేదలను నడిరోడ్డున పడేశారని ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. పిచ్చిపిచ్చి పనులు చేసే ప్రభుత్వానికి తగిన బుద్ధ�
హైడ్రా కూల్చివేతలు మళ్లీ మొదలయ్యాయి. గత నాలుగురోజులుగా ఓఆర్ఆర్ లోపల ఎక్కడో ఓ చోట కూల్చివేతలు చేపట్టిన హైడ్రా బుధవారం మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీలో చర్యలు ప్రారంభించింది. చెరువుల ఆక్రమణలంటూ క
అక్రమ నిర్మాణాలను నోటీసులివ్వకుండా తొలగించరాదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు చెరువులు, రోడ్లు, వీధులు, పుట్పాత్లు వంటి పబ్లిక్ ప్రదేశాల్లో నిర్మించిన వాటికి వర్తించవని హైకోర్టు తేల్చి చెప్పింది. �