తెలంగాణ పల్లెల్లో దసరా వెలవెలబోయింది. ఈ సారి మద్యం అమ్మకాలతో ఖజానా నింపుకోవచ్చని భావించిన ఎక్సైజ్ అందకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసిం ది. ప్రతి డిపోలో కోటి కేసులకు తగ్గకుండా మద్యం అందుబాటులో ఉంచింది.
రఘురాం(పేరు మార్చాం) వరంగల్కు చెందిన గ్రాడ్యుయేట్. ఉపాధి కోసం హైదరాబాద్కు వచ్చి ఉప్పల్లో స్థిరపడ్డాడు. స్థానికంగా రియల్ ఎస్టేట్ ఏజెంట్గా మారాడు. 12ఏళ్లుగా 90 నుంచి 100 ప్లాట్ల వరకు విక్రయించాడు. రెండే�
మూసీ పరివాహక ప్రాంత ప్రజలు హైడ్రా, సీఎం రేవంత్రెడ్డిపై తమ ఆక్రోశాన్ని బతుకమ్మ ఆడుతూ వెళ్లగక్కారు. ‘కాంగ్రెస్ వచ్చింది ఉయ్యాలో.. గూడు కూల్చింది ఉయ్యాలో...’ అంటూ సీఎం రేవంత్ సర్కార్కు వ్యతిరేకంగా మూసీ ప
హైడ్రా పేరుతో సీఎం రేవంత్రెడ్డి హైదరాబాద్ రియల్ఎస్టేట్ రంగంలో కలకలం సృష్టిస్తే, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఒక్క ప్రెస్మీట్తో ఏకంగా చిచ్చు పెట్టారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
బతుకమ్మ సంబురం ఆ ప్రాంతాల్లో బోసిపోయింది. పండుగ కళ తప్పింది. ఎవరినీ కదిలించినా.. కన్నీటి సమాధానమే. సీఎం రేవంత్ రెడ్డి పాలనతో తమ బతుకులు రోడ్డున పడే దుస్థితి వస్తున్నదని కన్నీటి పర్యంతమవుతున్నారు. పండుగ స
ప్రభుత్వం మూసీ నివాసితులను భయభ్రాంతులకు గురిచేస్తున్నది. ఈ నేపథ్యంలో మూసీ వెంట తమ రెక్కల కష్టంతో నిర్మించుకున్న ఇండ్లకు అధికారులు రెడ్ మార్క్ వేశారు. ప్రస్తుతానికి కూల్చివేతల ప్రక్రియకు విరామం ఇచ్చ�
హెచ్ఎండీఏ పరిధిలో ఎన్ని చెరువులున్నాయి.. వాటి ఎఫ్టీఎల్, బఫర్జోన్ వివరాలను తేల్చాలి.. క్షేత్రస్థాయిలో సమగ్రంగా సర్వే చేసి రిపోర్టులను మూడు నెలల్లోగా అందించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ�
పేదల ఇండ్లకు నష్టం లేకుండా మూసీ ప్రక్షాళన చేపట్టాలని వామపక్ష నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో షోయబ్
మీకు హైదరాబాద్లో ఇల్లు ఉన్నదా? మీ ఇంటికి సమీపంలో చెరువు లేదా కుంటలు ఉన్నాయా? సమీపంలో కాకున్నా.. కనుచూపు మేరలో చెరువు, కుంట ఉన్నదా? మీరు ఇల్లు కట్టుకొని 20 ఏండ్లు దాటినా.. ఆ నిర్మాణానికి కూడా నోటీసులు ఇచ్చేంద�
మూసీ, హైడ్రాపై సీఎం రేవంత్రెడ్డిది ఒక మాటైతే.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరో మాట మాట్లాడుతున్నారు. ఒకే అంశంపై వీరిద్దరు తలో మాట మాట్లాడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.