తెలంగాణ కావాలన్నప్పుడు ఎన్నో అవమానాలు, అపోహలు ఎదురయ్యాయి. తెలంగాణ వస్తే నీళ్లు, కరెంటు ఉండదని, పాలన చేతకాదన్నారు. గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది. తెలంగాణ ఆచరిస్తుంది, దేశ�
బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన హైడ్రా పేదల ఇండ్లను కూల్చేస్తుంటే.. ఆ కూల్చివేతల బాధిత కుటుంబాలవి దొంగ ఏడుపులంటూ వెటకారంగా మాట్లాడారు.
రాష్ట్ర ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరులో కాంగ్రెస్కు షాక్ తగలనున్నదా?? అధికారంలోకి వచ్చి రెండేండ్లు కావొస్తున్నా.. కేవలం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మైలేజీ కోసం మైన�
జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ అభ్యర్థి నవీన్యాదవ్ను ఓడించేందుకే హైడ్రా అధికారులు ఎన్నికల సమయంల�
పేదలను రోడ్డుకీడ్చుతూ.. పెద్దల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్న హైడ్రాపై బీఆర్ఎస్ బృందం ధ్వజమెత్తింది. ఏకంగా రూ.1100కోట్ల విలువైన సర్కారు భూమిని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఆక్రమించినా హైడ్రా
జీహెచ్ఎంసీ పరిధిలో మీ ఇల్లు ఉందా? ముఖ్యంగా చెరువు ఎఫ్టీఎల్, బఫర్జోన్ పరిధిలో ఏ మాత్రం ఆ పరిసరాల్లో ఉన్నా బహుపరాక్..!! ఎందుకంటే దశాబ్దాలుగా జీహెచ్ఎంసీ ఆధీనంలో ఉన్న నిర్వహణ హైడ్రా చేతుల్లోకి వెళ్లను�
బడికెళ్లడానికి ఇష్టపడని పిల్లలు అప్పుడప్పుడు కడుపు నొస్తుందంటూ మారాం చేస్తుంటారు. నిజమే కావచ్చని తల్లిదండ్రులు వారిని వదిలేస్తారు. పదే పదే అదే కారణం చెప్తూ డ్రామాలు చేస్తే మాత్రం బెత్తం పట్టుకొని మరీ �
హైదరాబాద్లోని రాజేంద్రనగర్ మండలం అత్తాపూర్లో అత్యంత ప్రాచీనమైన అనంత పద్మనాభస్వామి దేవాలయ చెరువు ఉన్నది. ఆ కోనేరును అనంత పద్మనాభస్వామి కుంటగా పిలుస్తారు.
మా నాయన ఆపరేషన్ చేయించుకుంటే ఇందిరమ్మ ఈ జాగ చూపించింది. అప్పటి నుంచి ఇక్కడనే ఉంటున్నం. ఈ జాగలో కంపలు ఉంటే తీసేసి ఇక్కడకే వచ్చినం. కాంగ్రెస్కు ఓటేస్తే మాకు మంచిగనే బుద్ధి చెప్పిండ్రు. పిల్లగాళ్లు పెళ్లి�
పాదుకు కాసిన కుకమూతి పిందెను చూసి ఎన్ని రోజులని దిగులు పడుతాం. ఇప్పుడిది ఆ చెట్టుకు సోకిన తెగులు గురించి ఆలోచన చేసే సమయం. హైడ్రా వెనుక దాకొని బుల్డోజర్ పంపినవాడి వీరత్వం గురించి మాట్లాడుకుందాం. పాలకుల వ�
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గాజులరామారంలోని బస్తీపై ఈ నెల 21నాటి ఉదయం హైడ్రా అధికారులు విరుచుకుపడ్డరు. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యే బతుకమ్మ సంబురాల్లో తొలిరోజునే ఇండ్లపైకి బుల్డోజర్ను తోలారు.
హైదరాబాద్ నగరంపై కుట్ర జరుగుతోందా.. వరద వస్తుందని వారం ముందే సమాచారం ఉన్నా.. ఉస్మాన్సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్లలో పూర్తి సామర్థ్యంలో నీటిని ఎందుకు నిల్వ చేశారు.. 2023 సంవత్సరంలో కూడా 38,500 క్యూసెక్కు�
రోగులకు వైద్య సేవలు అందించాల్సిన ప్రభుత్వ దవాఖానాను మురుగు ముంచెత్తింది. ఆస్పత్రి ఆవరణలో నెల రోజులుగా మురుగు ఏరులై పారుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు.