చక్కెర వ్యాధి ఉన్నవారు దానిని నియంత్రణలో ఉంచుకోకుంటే నెమ్మదిగా గుండె, రక్తనాళాల సమస్యలు, కిడ్నీ, కండ్లు, నరాలు, పాదాలు, చిగుళ్లు, చర్మ సమస్యలతో పాటు హియరింగ్ లాస్, డిప్రెషన్, ఆల్జీమర్స్ వంటి ప్రమాదాలక�
‘పార్కుల పరిరక్షణ కోసం కఠినంగా వ్యవహరిస్తాం..’ అంటూ నిత్యం ప్రకటనలు జారీ చేసే.. హైడ్రా..బల్దియా అధికారులు.. ఆచరణలో మాత్రం మౌనం వహిస్తున్నారు. ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతమవుతున్నా.. చూసీ చూడనట్లు వ్యవహరిస�
సర్కార్ ఆస్తులు కాపాడాల్సిన హైడ్రా తన అసలు బాధ్యతను మరిచిపోయింది. చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూములు కబ్జాకు గురికాకుండా చూడడమే ప్రధాన లక్ష్యంగా హైడ్రా ఏర్పాటయింది. అయితే హైకోర్టు సైతం ఈ చెరువుల హద్దుల�
ఇందిరాపార్కులో విలువైన స్థలం కబ్జాకు గురవుతుందని వాకర్స్, పర్యావరణ పరిరక్షణ కమిటీతో పాటు స్థానికుల నుంచి ఆందోళనలు చేస్తున్నారు. పార్కులోని పాత స్కేటింగ్ స్టేడియం ఖాళీగా ఉండటంతో ఓ వ్యక్తి కరాటే కోచిం
mla kp vivekananda | ఎక్కడో ఏ మూలనో పేద ప్రజలు గుడిసెలు వేసుకుని ఉంటే.. అవి కూలగొట్టి చుట్టుపక్కల ఉన్న ఓపెన్ ల్యాండ్ అంతా ఫెన్సింగ్ వేసి 1000 ఎకరాలు, 600 ఎకరాలు, 300 ఎకరాలు సేఫ్ చేసినా అని చెప్తే ఎవరిని తప్పుదోవ పట్టించేందుక
పారదర్శకత అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం, అదే పారదర్శకతకు మూలమైన సమాచార హకు చట్టం(ఆర్టీఐ యాక్ట్) అమలులో విఫలమైందని ఎమ్మె ల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ విమర్శించారు.
బాచుపల్లిలోని ఏపీఆర్ ప్రణవ్ అంటీల్లావాసులకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా వచ్చి క్షమాపణలు చెప్పాలని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ నారాయణ అన్నారు.
అత్తాపూర్ రాంబాగ్లోని ఓ ప్రభుత్వ స్థలంలో బ్లూ షీట్స్ వేసి కొందరు ఆక్రమణలకు పాల్పడుతున్నారని స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైడ్రా అధికారులు ఆదివారం కూల్చివేతలు నిర్వహించారు. దాదాపు రూ.100 కోట్ల విల
హైడ్రా బుల్డోజర్ న్యాయం అందిస్తామంటే కుదరదని హైకోర్టు తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టు ఎత్తిచూపిన బుల్డోజర్ న్యాయం హైడ్రాకు వర్తించదా? అని నిలదీసింది. భూమి హకులను నిర్ధారణ చేయకుండా ఇష్టారీతిన భూములక�
మాదాపూర్లోని ఖానామెట్లో హైడ్రా బుల్డోజర్ పంజా విసిరింది. ఏండ్ల తరబడిగా నివాసముంటున్న ఇండ్లను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. సమీపంలో అర్థనారీశ్వరస్వామి ఆలయం ఉండటంతో పూజా సామగ్రి, ఇతర దుకాణాలు ఏర్