HYDRAA | గ్రేటర్ హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు మరోసారి మండిపడింది. గతంలో హెచ్చరించినప్పటికీ హైడ్రాలో మార్పు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా కమిషనర్ను స్వయంగా తాము హెచ్చరించినా మార్పు �
తెలంగాణ ఒక విఫల ప్రయోగం కావాలన్నది తెలంగాణ వ్యతిరేకుల స్వప్నం. అందుకోసం వారి అనుంగు అనుచరులను పావులుగా వాడుకుంటూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. పైగా అదే నిజమని ప్రజలను భ్రమింపజేస్తున్నారు.
కాం గ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన హై డ్రాతో రాష్ట్ర రాజధానితో పాటు తెలంగాణ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా పడిపోయిందని, నిర్మాణరంగం కుదేలైందని ఎమ్మెల్సీ తకళ్లపల్లి రవీందర్రావు అన్నార
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మణికొండ మున్సిపాలిటీ పరిధిలో అనధికారిక నిర్మాణాలపై హైడ్రా, మున్సిపల్ అధికారులు గురువారం చర్యలు తీసుకున్నారు. రెసిడెన్షియల్ అనుమతులు తీసుకొని కమర్షియల్గా షెటర్లు ని
ప్రజల సౌకర్యార్థం అందుబాటులోకి రావాల్సిన జూపార్కు -అరాంఘర్ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవంపై రాజకీయ రంగు అలుముకున్నది. అధికార పార్టీ కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల మధ్య నెలకొన్న గ్యాప్తో ఈ ఫ్లై ఓవర్ వాహనదారులక�
శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో రోడ్డును ఆక్రమించి యధేచ్ఛగా నిర్మాణాలు చేసి వ్యాపారాలు నిర్వహిస్తున్న సముదాయాలను శనివారం హెచ్ఎండీఏ అడిషనల్ కలెక్టర్ షర్మిల ఆధ్వర్యంలో కూల్చివేశారు. ఈ సందర్భంగా అడి�
బుద్దభవన్లో ఉన్న హైడ్రా కార్యాలయం మరో ప్రాంతానికి మారనున్నది. బేగంపేటలోని పైగా ప్యాలెస్ను హైడ్రాకు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. డిసెంబర్ నెలాఖరులోగా కార్యాలయాన్ని మార్చడానికి హైడ్రా
హైదరాబాద్ మహానగరంలో ఒకప్పుడు ఉన్న చెరువుల్లో ఇప్పుడు 61 శాతం లేకుండా పోయాయని హైడ్రా అంటోంది. మిగతా 39 శాతం చెరువుల లెక్క తేల్చడంలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని హైడ్రా అంటున్నది. ఇన్నర్ ఓఆర్ఆర్ హైడ్ర
‘మా ఇల్లు కూలగొట్టేటప్పుడు వద్దంటే వద్దని కాళ్లా వేళ్లా పడ్డాం.. మాకు దిక్కే లేదని మొత్తుకున్నం.. కడుపుగట్టుకుని కట్టుకున్నామన్నం.. అయినా వినలేదు.. ఇప్పుడేమో చెరువుల దగ్గర ఇండ్లను కూల్చేదే లేదని చెబుతున్�
మళ్లీ హైడ్రా కూల్చివేతలు స్పీడందుకున్నట్లేనా..! అంటే అవుననే చెబుతున్నారు అధికారులు. ప్రభుత్వ స్థలాల ఆక్రమణలంటూ తమ కార్యాలయానికి వస్తున్న ఫిర్యాదులపై దృష్టి పెట్టిన హైడ్రా.. ఆయా ప్రాంతాల్లో సంబంధిత శాఖల
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని వందనపురికాలనీలో రహదారిపై నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాన్ని హైడ్రా ఆధ్వర్యంలో నేలమట్టం చేశారు. సర్వే నంబర్ 848లో వేసిన వెంచర్లో రహదారిపైన ఓ నిర్వాహకు
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని వందనపురి కాలనీలో రహదారిపై నిర్మిస్తున్న ఓ అక్రమ నిర్మాణాన్ని సోమవారం హైడ్రా ఆధ్వర్యంలో నేలమట్టం చేశారు.
HMDA | హెచ్ఎండీఏ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలతో నోటీసు బోర్డులను డిస్ప్లే చేయాలని, సర్వే, భూమి, బిల్డర్ ప్రొఫైల్, పర్మిషన్లు, �