హైదరాబాద్ మహానగరంలో ఒకప్పుడు ఉన్న చెరువుల్లో ఇప్పుడు 61 శాతం లేకుండా పోయాయని హైడ్రా అంటోంది. మిగతా 39 శాతం చెరువుల లెక్క తేల్చడంలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని హైడ్రా అంటున్నది. ఇన్నర్ ఓఆర్ఆర్ హైడ్ర
‘మా ఇల్లు కూలగొట్టేటప్పుడు వద్దంటే వద్దని కాళ్లా వేళ్లా పడ్డాం.. మాకు దిక్కే లేదని మొత్తుకున్నం.. కడుపుగట్టుకుని కట్టుకున్నామన్నం.. అయినా వినలేదు.. ఇప్పుడేమో చెరువుల దగ్గర ఇండ్లను కూల్చేదే లేదని చెబుతున్�
మళ్లీ హైడ్రా కూల్చివేతలు స్పీడందుకున్నట్లేనా..! అంటే అవుననే చెబుతున్నారు అధికారులు. ప్రభుత్వ స్థలాల ఆక్రమణలంటూ తమ కార్యాలయానికి వస్తున్న ఫిర్యాదులపై దృష్టి పెట్టిన హైడ్రా.. ఆయా ప్రాంతాల్లో సంబంధిత శాఖల
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని వందనపురికాలనీలో రహదారిపై నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాన్ని హైడ్రా ఆధ్వర్యంలో నేలమట్టం చేశారు. సర్వే నంబర్ 848లో వేసిన వెంచర్లో రహదారిపైన ఓ నిర్వాహకు
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని వందనపురి కాలనీలో రహదారిపై నిర్మిస్తున్న ఓ అక్రమ నిర్మాణాన్ని సోమవారం హైడ్రా ఆధ్వర్యంలో నేలమట్టం చేశారు.
HMDA | హెచ్ఎండీఏ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నిర్మాణం జరుగుతున్న ప్రాంతంలో ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలతో నోటీసు బోర్డులను డిస్ప్లే చేయాలని, సర్వే, భూమి, బిల్డర్ ప్రొఫైల్, పర్మిషన్లు, �
హైడ్రా కూల్చివేతలు మళ్లీ మొదలయ్యాయి. గత నాలుగురోజులుగా ఓఆర్ఆర్ లోపల ఎక్కడో ఓ చోట కూల్చివేతలు చేపట్టిన హైడ్రా బుధవారం మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీలో చర్యలు ప్రారంభించింది. చెరువుల ఆక్రమణలంటూ క
అంబర్పేట బతుకమ్మకుంట ప్రాంతంలో బుధవారం హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బతుకమ్మ కుంట ఆక్రమణకు గురైందన్న ఫిర్యాదులతో హైడ్రా బృందం పర్యటించడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పైగా చెరువు చుట్టుపక
మాదాపూర్ సున్నం చెరువులో హైడ్రా కూల్చివేతలతో రెండు నెలలుగా కరెంట్ లేక స్థానిక బాధితులు తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారు. బాధితులు చిన్న పిల్లలతో రాత్రివేళల్లో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు.
గ్రేటర్లో రోడ్లు, ఫుట్పాత్లు, పార్కుల ఆక్రమణల విషయంలో జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి హైడ్రా కూల్చివేతలు మొదలుపెట్టింది. ఫిల్మ్నగర్లో రోడ్డును ఆక్రమించారంటూ నిర్మాణాన్ని శనివారం హైడ్రా సిబ్బంది కూ
Musi River | మూసీ నిర్వాసితులు ఓ వైపు తమ ఇండ్లను కూల్చొద్దంటూ వేడుకుంటున్నా.. రేవంత్ సర్కారు మాత్రం ఏమాత్రం కనికరం చూపడం లేదు. చడీచప్పుడు లేకుండా కూల్చివేతల ప్రక్రియను కొనసాగిస్తున్నది. ఓవైపు సీఎం రేవంత్ రెడ్
హైడ్రాతో హైదరాబాద్కు ఇబ్బందేమీ లేదని టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ అన్నారు. హైడ్రా పేదల ఇండ్లు కూల్చలేదని, అది కూల్చినవన్నీ సంపన్నులవేనని తెలిపారు.
‘దేవుడా... చెరువు చేపలతో నిండినట్లు ఈ నగరం జనంతో నిండాలి’ అంటూ హైదరాబాద్ నగరానికి శంకుస్థాపన సందర్భంగా కులీ కుతుబ్షా చేసిన ప్రార్థన ఫలించింది. హైదరాబాద్ మహా నగరమైంది. మినీ భారతంగా మారింది. ప్రతి ఒక్కరి