అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, రాజకీయంగా ఎదుర్కొలేకే ఆస్తుల కూల్చివేతలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ జిల్లా నాయకులు కేటీ తిరుపతయ్య, సింగిల్ విండో చైర్మన్ హన్మంత్రెడ్డి విమర్శించారు. మండలంలోని అంబట�
నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం అంబట్పల్లిలోని సర్వేనంబర్ 732లో 5.29 గుంటల భూమి ఉండగా, అక్రమంగా ప్రహారీ నిర్మించారని పోలీసుల బందోబస్తు మధ్య రెవెన్యూ అధికారులు శనివారం కూల్చివేశారు.
చెరువుల్లో మట్టి పోస్తున్న వారి సమాచారాన్ని తెలియజేయాలని హైడ్రా కోరింది. ఇందు కోసం ప్రత్యేకంగా 9000113667 ఫోన్ నంబర్ను కేటాయించింది.అలాగే చెరువులో మట్టి పోస్తున్న లారీలు, టిప్పర్లు, ట్రాక్ట ర్లు, మట్టిని ని�
రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని సూరం చెరువులో శనివారం హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. అక్రమంగా అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలను కూల్చివేశారు. మాంఖల్ పరిధిలోని 139,140 సర్వే నెంబర్�
నగరంలో పలు చోట్ల బుధవారం హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. కాప్రా మున్సిపాలిటీల్లో రాకపోకలకు అడ్డుగా ఎన్ఆర్ఐ కాలనీ వారు నిర్మించిన ప్రహరీని తొలగించింది. శంషాబాద్ మండలం రాళ్లగూడ గ్రామం వద్ద ఔటర్రింగ్�
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో హైడ్రా మరోసారి కూల్చివేతలు చేపట్టింది. అమీన్పూర్ పద్మావతి లేఅవుట్లో మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి మరికొందరు కలిసి వేసిన ఫెన్సింగ్ను మంగళవారం హైడ్రా సిబ�
Danam Nagender | హైదరాబాద్ : చింతల్ బస్తీలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (MLA Danam Nagender) హల్ చల్ చేశారు. అధికారులు షాదన్ కాలేజ్ దగ్గర కూల్చివేతలు చేపడుతుండగా దానం నాగేందర్ వారిని అడ్డుకున్నారు. తన అనుమతి లేకుండ
హడ్రా మాటలు నీటి మూటలు అవుతున్నాయి. చెప్పేదొకటి.. చేసేదొకటిగా అగుపిస్తున్నది. ‘ప్రభుత్వ స్థలాలు, పార్కులు, చెరువుల కబ్జాలపై ఉక్కుపాదం మోపుతాం’ అంటూ తరచు ప్రకటనలు గుప్పించే రెవెన్యూ, జీహెచ్ఎంసీ, హైడ్రా మ�
జగద్గిరిగుట్టలోని పరికి చెరువు పరిధిలోని అక్రమకట్టడాలను త్వరలోనే కూల్చేస్తామని, ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు. కులసంఘాల పేరుతో ఆలయ భూములను
షేక్పేట ప్రధాన రహదారిపై ఉన్న భవనంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే.. షేక్పేట ప్రధాన రహదారిపై ఉన్న డ్యూక్ ఎవెన్యూ బిల్డింగ్లోని 2వ ఫ్లోర్లో ఆకాష్ ఇనిస్టిట్యూట్ పేరుతో ఓ సంస్థ కొ
HYDRAA | నెక్నాంపూర్ గ్రామ పెద్ద చెరువు ఎగువ ప్రాంతంలోని కొనసాగుతున్న లేక్ వ్యూ వెంచర్లో నిర్మితమవుతున్న విల్లాలకు గతంలో మణికొండ మున్సిపాలిటీ టౌన్ప్లానింగ్ అధికారులు అనుమతులిచ్చినట్లు తెలిసింది.
కూల్చివేతలతో పాటు చెరువుల పునరుజ్జీవనంపై హైడ్రా సీరియస్గా దృష్టి పెట్టిందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇటీవల తెలిపారు. ఇందులో భాగంగా మొదట పన్నెండు చెరువులను అభివృద్ధి చేసేందుకు రూపొందించిన డీపీఆర్లన
భాగ్యనగరంలో నిర్మాణ రంగం కళ తప్పింది. ఆశించిన స్థాయిలో కొత్త ప్రాజెక్టులు లేకపోవడం, నివాస గృహాల అమ్మకాలు తగ్గుముఖం పట్టడంతో రియల్ ఎస్టేట్ మార్కెట్ చాలా నెమ్మదించింది. నగరాభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభ