షేక్పేట ప్రధాన రహదారిపై ఉన్న భవనంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే.. షేక్పేట ప్రధాన రహదారిపై ఉన్న డ్యూక్ ఎవెన్యూ బిల్డింగ్లోని 2వ ఫ్లోర్లో ఆకాష్ ఇనిస్టిట్యూట్ పేరుతో ఓ సంస్థ కొ
HYDRAA | నెక్నాంపూర్ గ్రామ పెద్ద చెరువు ఎగువ ప్రాంతంలోని కొనసాగుతున్న లేక్ వ్యూ వెంచర్లో నిర్మితమవుతున్న విల్లాలకు గతంలో మణికొండ మున్సిపాలిటీ టౌన్ప్లానింగ్ అధికారులు అనుమతులిచ్చినట్లు తెలిసింది.
కూల్చివేతలతో పాటు చెరువుల పునరుజ్జీవనంపై హైడ్రా సీరియస్గా దృష్టి పెట్టిందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇటీవల తెలిపారు. ఇందులో భాగంగా మొదట పన్నెండు చెరువులను అభివృద్ధి చేసేందుకు రూపొందించిన డీపీఆర్లన
భాగ్యనగరంలో నిర్మాణ రంగం కళ తప్పింది. ఆశించిన స్థాయిలో కొత్త ప్రాజెక్టులు లేకపోవడం, నివాస గృహాల అమ్మకాలు తగ్గుముఖం పట్టడంతో రియల్ ఎస్టేట్ మార్కెట్ చాలా నెమ్మదించింది. నగరాభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభ
HYDRAA | ఖాజాగూడ భగీరథమ్మ చెరువు ఎఫ్టీఎల్, బఫర్జోన్ పరిధిలో వెలసిన ఆక్రమ షెడ్లను హైడ్రా అధికారులు కూల్చివేశారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య మంగళవారం ఇరిగేషన్, రెవెన్యూ విభాగాల అధికారులతో కలిసి అక్కడికి
HYDRAA | వారంతా పక్కరాష్ర్టాల నుంచి పొట్టచేత పట్టుకొని బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చిన కూలీలు. కొన్నేండ్ల కిందట ఓ చోటు చూసుకొని షెడ్లు వేసుకొని తలదాచుకుంటున్నారు. ప్రైవేట్ సంస్థల్లో హౌస్ కీపింగ్ పను
HYDRAA | గ్రేటర్ హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు మరోసారి మండిపడింది. గతంలో హెచ్చరించినప్పటికీ హైడ్రాలో మార్పు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా కమిషనర్ను స్వయంగా తాము హెచ్చరించినా మార్పు �
తెలంగాణ ఒక విఫల ప్రయోగం కావాలన్నది తెలంగాణ వ్యతిరేకుల స్వప్నం. అందుకోసం వారి అనుంగు అనుచరులను పావులుగా వాడుకుంటూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. పైగా అదే నిజమని ప్రజలను భ్రమింపజేస్తున్నారు.
కాం గ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన హై డ్రాతో రాష్ట్ర రాజధానితో పాటు తెలంగాణ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా పడిపోయిందని, నిర్మాణరంగం కుదేలైందని ఎమ్మెల్సీ తకళ్లపల్లి రవీందర్రావు అన్నార
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మణికొండ మున్సిపాలిటీ పరిధిలో అనధికారిక నిర్మాణాలపై హైడ్రా, మున్సిపల్ అధికారులు గురువారం చర్యలు తీసుకున్నారు. రెసిడెన్షియల్ అనుమతులు తీసుకొని కమర్షియల్గా షెటర్లు ని
ప్రజల సౌకర్యార్థం అందుబాటులోకి రావాల్సిన జూపార్కు -అరాంఘర్ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవంపై రాజకీయ రంగు అలుముకున్నది. అధికార పార్టీ కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల మధ్య నెలకొన్న గ్యాప్తో ఈ ఫ్లై ఓవర్ వాహనదారులక�
శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో రోడ్డును ఆక్రమించి యధేచ్ఛగా నిర్మాణాలు చేసి వ్యాపారాలు నిర్వహిస్తున్న సముదాయాలను శనివారం హెచ్ఎండీఏ అడిషనల్ కలెక్టర్ షర్మిల ఆధ్వర్యంలో కూల్చివేశారు. ఈ సందర్భంగా అడి�
బుద్దభవన్లో ఉన్న హైడ్రా కార్యాలయం మరో ప్రాంతానికి మారనున్నది. బేగంపేటలోని పైగా ప్యాలెస్ను హైడ్రాకు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. డిసెంబర్ నెలాఖరులోగా కార్యాలయాన్ని మార్చడానికి హైడ్రా