Musi River | మూసీ నిర్వాసితులు ఓ వైపు తమ ఇండ్లను కూల్చొద్దంటూ వేడుకుంటున్నా.. రేవంత్ సర్కారు మాత్రం ఏమాత్రం కనికరం చూపడం లేదు. చడీచప్పుడు లేకుండా కూల్చివేతల ప్రక్రియను కొనసాగిస్తున్నది. ఓవైపు సీఎం రేవంత్ రెడ్
హైడ్రాతో హైదరాబాద్కు ఇబ్బందేమీ లేదని టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ అన్నారు. హైడ్రా పేదల ఇండ్లు కూల్చలేదని, అది కూల్చినవన్నీ సంపన్నులవేనని తెలిపారు.
‘దేవుడా... చెరువు చేపలతో నిండినట్లు ఈ నగరం జనంతో నిండాలి’ అంటూ హైదరాబాద్ నగరానికి శంకుస్థాపన సందర్భంగా కులీ కుతుబ్షా చేసిన ప్రార్థన ఫలించింది. హైదరాబాద్ మహా నగరమైంది. మినీ భారతంగా మారింది. ప్రతి ఒక్కరి
సగటు నగరవాసి గుండెల్లో గునపం ‘హైడ్రా’ (హైదరాబాద్ విపత్తుల ప్రతిస్పందన మరియు ఆస్తుల పరిరక్షణ సంస్థ). విపత్తుల నివారణ, ఆస్తుల పరిరక్షణేమో గానీ, సగటు నగరజీవి బతుకును చిన్నా భిన్నం చేసింది. హైడ్రా హైదరాబాద్�
మూసీ కూల్చివేతల భయంతో ఇన్నిరోజులూ కంటిమీద కునుకు లేకుండా గడిపిన బస్తీలు ఇప్పుడు ‘బస్తీ మే సవాల్' అంటూ బరిగీసి నిలబడ్డాయి. కూల్చివేతలకు వ్యతిరేకంగా ‘బస్తీల జాయింట్ యాక్షన్ కమిటీ’ ఏర్పాటైంది. సుందరీక�
మూసీపై సమస్యలేవైనా ఉంటే తమకు లిఖిత పూర్వకంగా ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి, ఎంపీలకు హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని తెలిపారు. సియోల�
రఘురాం(పేరు మార్చాం) వరంగల్కు చెందిన గ్రాడ్యుయేట్. ఉపాధి కోసం హైదరాబాద్కు వచ్చి ఉప్పల్లో స్థిరపడ్డాడు. స్థానికంగా రియల్ ఎస్టేట్ ఏజెంట్గా మారాడు. 12ఏళ్లుగా 90 నుంచి 100 ప్లాట్ల వరకు విక్రయించాడు. రెండే�
‘మన తెలంగాణలో పెద్ద పండుగ దసరా..చేసుకుందామంటే ఊరికి పోలేం.. ఇక్కడ ఉండలేం. సర్కారు మా బతుకుల్లో మట్టిగొట్టింది. అసలు బతుకే లేకుండా చేసింది. పోయిన ఏడాది ఇదే టైంకు ఊళ్లో దసరా పండుగ చేసుకుంటున్నం. ఇప్పుడు మా గత�
జిల్లా కేంద్రం సమీపంలోని క్రిస్టియన్పల్లి సర్వే నెంబర్ 523లో ఉన్న ఆదర్శనగర్లోకి మరోసారి బుల్డోజర్, బెంజ్ వాహనాలు, ట్రాక్టర్లు, టిప్పర్లు వచ్చాయి. బుధవారం రెవెన్యూ అధికారులు కాలనీలో పర్యటించారు.
ఇవ్వడం కంటే ప్రత్యామ్నాయం ఏముంటుంది? అంటూ గొప్పగా చెప్పుకుంటున్నాడు. ఆ ఇండ్లు ఆయన కట్టించిండా?.. అవి కేసీఆర్ కట్టించిన ఇండ్లు . మా బతుకులను ఆగం జేసిన రేవంత్.. సీఎంగా మాకు ఏ భరోసానివ్వలేదు. రూ.25వేల పారితోషి�
పేదవాడికో న్యాయం, పెద్దలకో న్యా యం అన్నట్టుగా హైడ్రా చర్యలు ఉన్నాయని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ ఆరోపించారు. పేదల ఇండ్ల కూల్చివేతల విషయంలో నోటీసులు కూడా ఇవ్వడం లేదని, అదే సీఎం సోదరుడ�
Hydraa | కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు ప్రజల ప్రాణాలను తీస్తున్నది. ముందస్తు ప్రణా ళికలు లేకుండా మూసీ పరీవాహక ప్రాంతంలో హైడ్రా కూల్చివేతలు చేపట్టడంతో ప్రజలు భయం భయంగా జీవిస్తున్నారు.