సర్వే చేయకుండా ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు ఉన్నాయని హైడ్రా ఎలా నిర్ణయిస్తుందని హైకోర్టు ప్రశ్నించింది. ట్యాంక్బండ్ పకనే ఉన్న సచివాలయం, బుద్ధభవన్, నెక్లెస్రోడ్, ప్రసాద్ ఐమాక్స్ మొదలైన వాటికి ఎ
హైదరాబాద్లో మరోసారి హైడ్రా (HYDRA) అధికారులు బుల్డోజర్లకు పనిచెప్పారు. మాదాపూర్లోని సున్నం చెరువులో (Sunnam Cheruvu) ఆక్రమణలను తొలగించారు. 32 ఎకరాల విస్తీర్ణంలోని సున్నం చెరువులో భారీగా ఆక్రమణలు ఉన్నట్లు గుర్తించి�
కొర్రెముల గ్రామంలో ఏకశిల లేఔట్లో ఆక్రమణలను సోమవారం హైడ్రా సిబ్బంది తొలగించారు. గతవారం జరిగిన ప్రజావాణిలో ఏకశిల ప్లాట్ల యజమానులు తమ లేఔట్లో రహదారులు, పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కాపాడ
సికింద్రాబాద్ బేగంపేట- ప్యాట్నీ పరిధి ఆక్రమణలపై హైడ్రా (HYDRA) అధికారులు కొరఢా ఝులిపిస్తున్నారు. పాట్నీ నాలా పరివాహక ప్రాంతంలో ఆక్రమణలను అధికారులు తొలగిస్తున్నారు. కంటోన్మెంట్ యంత్రాంగంతో కలిసి నాలాపై న
హైడ్రా అధికారిక సోషల్ మీడియాలో మాజీ సీఎం కేసిఆర్ను విమర్శిస్తూ పెట్టిన పోస్టులపై నెటిజన్లు మండిపడుతున్నారు. వరంగల్లో బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ హైడ్రాపై చేసిన వ్యాఖ్యలను హైడ్రా టీజీ పేరుతో �
హైడ్రా బూచి పేరుతో కొందరు ఇరిగేషన్ అధికారులు ఎన్వోసీ జారీకి భారీగా డబ్బులు డిమాండ్ చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. హైడ్రా పేరు చెబితే అక్రమార్కుల సంగతేమో కాని చెరువులు, కుంటలు, నాలాలకు సమీపంలో ఇ�
మంచిర్యాల పట్టణంలోని ఇక్బాల్ అహ్మద్నగర్లో అనుమతులు లేకుండా నిర్మించిన భవనం పై అంతస్తును గురువారం మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. షహనాజ్ తబస్సుమ్ అనే వ్యక్తి తాను తీసుకున్న అనుమతుల ప్రకారం కా�
హైడ్రా మరోసారి బడుగుల ఇండ్లపై పడగెత్తింది. ఇందిరమ్మ ఇండ్లలో నివాసం ఉంటున్న నిరుపేదలు తమ ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసుకున్న రేకుల రూములను నిర్ధాక్షిణ్యంగా కూల్చివేశారు.
తాము ఇచ్చిన గడువులోగా ఇళ్లు, స్థలాలు ఖాళీ చేసి వెళ్లిపోవాలని, లేకుంటే హైడ్రా ఆయా నిర్మాణాలను కూల్చివేయకతప్పదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. శుక్రవారం హైదరాబాద్లోని సున్నంచెరువు, తమ్మిడికుం�
అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, రాజకీయంగా ఎదుర్కొలేకే ఆస్తుల కూల్చివేతలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ జిల్లా నాయకులు కేటీ తిరుపతయ్య, సింగిల్ విండో చైర్మన్ హన్మంత్రెడ్డి విమర్శించారు. మండలంలోని అంబట�
నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం అంబట్పల్లిలోని సర్వేనంబర్ 732లో 5.29 గుంటల భూమి ఉండగా, అక్రమంగా ప్రహారీ నిర్మించారని పోలీసుల బందోబస్తు మధ్య రెవెన్యూ అధికారులు శనివారం కూల్చివేశారు.