Hyderabad | అమ్మాయి పేరుతో వచ్చిన ఒక మెసేజ్కు స్పందించిన ప్రభుత్వ ఉద్యోగి.. న్యూడ్ వీడియో కాల్ బారిన పడి బ్లాక్ మెయిలింగ్తో రూ. 5 లక్షలు పోగొట్టుకున్నాడు. బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. నగరానికి చెందిన ఓ ప�
మహా శివరాత్రి, షబ్- ఈ -మేరజ్ (జగ్నే కి రాత్) సందర్భంగా శనివారం రాత్రి 10 గంటల తర్వాత (18/19 తేదీ) నగరంలోని నెక్లెస్ రోడ్డుతో సహా అన్ని ఫ్లై ఓవర్లను మూసి వేస్తున్నట్లు నగర ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్బాబు తెల�
నమ్మకంగా ఉంటూ.. డ్రైవర్గా పనిచేస్తున్న ఓ వ్యక్తి రూ.7 కోట్ల విలువజేసే ఆభరణాలతో ఉడాయించాడు. ఎస్ఆర్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో శుక్రవారం సాయంత్రం ఈ చోరీ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మాదాపూ�
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల నగరా మోగనుందనే ప్రచారం జోరందుకుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కంటోన్మెంట్ బోర్డు విలీనం అవుతుందనే పరిణామాలు కొనసాగుతున్న తరుణంలో అకస్మాత్తుగా ఈ ప్రచారం
సరికొత్త ఆటవిడుపులతో ట్యాంక్బండ్పై ఈ ఆదివారం సన్డే ఫన్డే నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అర్వింద్కుమార్ ట్విట్టర్లో ప్రకటించారు.
తెలంగాణ కలల పంట, అపరభగీరథుడు తెలంగాణ రాష్ట్ర సాధకుడు, భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు సీఎం కేసీఆర్ 69వ పుట్టిన రోజు వేడుకలు శుక్రవారం నగర వ్యాప్తంగా పండుగలా జరిగాయి
కృష్ణానది యాజమాన్య బోర్డుకు చెందిన త్రిసభ్య కమిటీ సమావేశం ముగిసింది. ప్రస్తుత ఏడాది కృష్ణా నీటి వినియోగం లెక్కలు తేల్చాలని ఈ సమావేశంలో కృష్ణా బోర్డును తెలంగాణ ఈఎన్సీ కోరింది.
నిజామాబాద్, నల్లగొండ జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 18 మంది గాయపడ్డారు. రాయ్చూర్ నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ మండలం పెర్కిట్ వద్ద ఆ�
బీమా పేరుతో మోసాలకు పాల్పడుతున్న నకిలీ ఇన్సూరెన్స్ ఏజెంట్లను రాచకొండ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్క్రైమ్స్ డీసీపీ అనురాధ కథనం ప్రకారం.. రిటైర్డు ఉద్యోగికి గుర్తుతెలియని వ్యక్తుల ను�