పోలీసు సిబ్బంది ఆరోగ్యమే లక్ష్యంగా గోషామహల్లోని శివకుమార్ లాల్ పోలీసు స్టేడియంలో సిటీ పోలీసు వార్షిక స్పోర్ట్స్ మీట్ -2023ను హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, ప్రముఖ సినీనటుడు అడివి శేష్త�
హుస్సేన్సాగర్ తీరంలో అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను ఏప్రిల్ 5లోగా పూర్తిచేయాలని అధికారులు, వర్క్ ఏజెన్సీ ప్రతినిధులను ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశించారు.
మొబైల్ ఫోన్లు, అనుబంధ సాంకేతిక సేవల గ్లోబల్ దిగ్గజం బ్లాక్బెర్రీ.. హైదరాబాద్లో తమ నూతన ‘ఐవోటీ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్, ఇంజినీరింగ్ అండ్ ఇన్నోవేషన్'ను ప్రారంభించింది. ఈ మేరకు బుధవారం బ్లాక్బెర
రాష్ట్రంలో ఈ నెల 5న జరిగిన అసిస్టెంట్ ఇంజినీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాల రాత పరీక్షను రద్దు చేస్తున్నట్టు టీఎస్పీఎస్సీ సెక్రటరీ అని�
Minister KTR | ఓట్ల తొలగింపు హక్కులను హరించడమేనని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ అన్నారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఓట్ల తొలగింపుపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు కేటీఆర్ లేఖ రాశారు.
Minister Koppula Eshwar | హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బీఆర్ అంబేడ్కర్ భారీ విగ్రహ పనులు పూర్తి కావొచ్చాయి. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు విగ్రహ నిర్మాణ
Hyderabad | నగరంలో శబ్ద కాలుష్య తీవ్రత పెరుగుతూనే ఉంది. ఏటా నగరంలో పరుగులు పెడుతున్న వాహనాలతో మోత మోగిపోతున్నది. కేంద్ర పర్యావరణ నియంత్రణ మండలి ప్రామాణికాన్ని దాటి రణగొణ ధ్వనులు వ్యాప్తి చెందుతున్నాయి.
Cab Service | వెస్ట్ మారేడుపల్లి చెందిన శేఖర్ బంజారాహిల్స్ రావడానికి క్యాబ్ బుకింగ్ చేసుకున్నాడు. రైడ్ ధర రూ. 190 చూపించింది. 10నిమిషాలు గడిచినా డ్రైవర్ రాకపోవడంతో అతడికి ఫోన్ చేయగా.. ఎంత ధర చూపిందని అడిగి 250 �
కొండలను చీల్చుకుంటూ.. మెట్రో రైలును పరుగులు పెట్టించడమే లక్ష్యంగా మెట్రో అధికారులు కసరత్తులు చేస్తున్నారు. రాయదుర్గం నుంచి ఎయిర్పోర్టు వరకు చేపడుతున్న మెట్రో ప్రాజెక్టులో ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నప�
Chiranjeevi | జూబ్లీహిల్స్ సొసైటీలో వివాదాస్పదమైన 595 చదరపు గజాల స్థలం విషయంలో యథాతథస్థితిని కొనసాగించాలని సినీహీరో కొణిదెల చిరంజీవిని హైకోర్టు ఆదేశించింది. ఆ స్థలంలో నిర్మాణాలు చేయరాదని చెప్పింది. పారు, ప్రజా
తయారీ రంగంలో ఇప్పటికీ పురుషులదే పెత్తనం. అందులోనూ మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో మగవారిదే ఆధిపత్యం. ఈ రెండు పరిమితులనూ అధిగమించి.. అమెరికా మాన్యుఫ్యాక్చరింగ్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రతిష్ఠాత్మకమై�
బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే భారీగా పెరిగాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల పుత్తడి 10 గ్రాముల రేటు రూ.760 ఎగిసి రూ.57,980 వద్దకు.. 22 క్యారెట్ల ధర రూ.700 ఎగబాకి రూ.53,150కి చేరాయి.