సీఎం కేసీఆర్ మడమతిప్పని పోరాటం, అమరుల త్యాగాలతో సిద్ధించిన స్వరాష్ట్రంలో పాలన సాగించేందుకు శిథిల భవనాలే దిక్కయ్యాయి. రకరకాల సమస్యలతో అటు ఉద్యోగులు, ఇటు సందర్శకులు తీవ్ర ఇబ్బంది పడేవారు. తెలంగాణ రాష్ట్�
25 మంది ప్రయాణికులతో విక్రమ్ ట్రావెల్స్ ప్రైవేటు బస్సు మంగళవారం రాత్రి బెంగళూరు నుంచి హైదరాబాద్కు బయలుదేరింది. బుధవారం తెల్లవారుజామున 5:30 గంటల సమయంలో జోగుళాంబ గద్వాల జిల్లాలో ఉండవెల్లి క్రాస్ రోడ్డు
వివిధ క్యాటగిరీల్లో అత్యుత్తమ ప్రతి భ కనబర్చిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ(ఎంఎస్ఎంఈ)లకు జాతీయ అ వార్డులు అందించనున్నట్టు కేంద్ర పరిశ్రమల మంత్రిత్వశాఖ ఎంఎస్ఎంఈ అదనపు అభివృద్ధి కమిషనర్ చంద్రశేఖ�
ఇండియన్ ఇన్స్టిట్యూ ట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(ఐఐసీటీ)కి చెందిన ఇద్దరు పరిశోధకులు ప్రతిష్ఠాత్మకమైన సెర్బ్ స్టార్ (SERB-సైన్స్ అండ్ టెక్నాలజీ అవార్డ్ ఫర్ రిసెర్చ్)-2022 అవార్డుకు ఎంపికయ్యా రు. ఐఐసీ�
టీఎస్ ఎడ్సెట్కు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. బుధవారం నాటికి 27 వేలకుపైగా వచ్చాయి. పరీక్షలు నిర్వహించే సామర్థ్యానికి మించి దరఖాస్తులు నమోదయ్యాయి. దీంతో ఎడ్సెట్ పరీక్షాకేంద్రాల్లోని తొమ్మిది ప
హైదరాబాద్ నగరం నడిబొడ్డున అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మితమైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయ భవనం ప్రారంభోత్సవానికి ముస్తాబవుతున్నది. ఈ నెల 30న సీఎం కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభం కానున్నది. ప�
T Hub | హైదరాబాద్ : స్పేస్ టెక్ రంగంలో స్టార్టప్లకు విదేశాల్లోనూ అవకాశాలను మెరుగుపర్చేందుకు టీహబ్లో బుధవారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆస్ట్రేలియా - ఇండియా స్పేస్ అలియన్స్ కార్యక్రమంలో �
Telangana Tourism | మహారాష్ట్రలోని ప్రసిద్ధ ఆలయం షిర్డీకి హైదరాబాద్ నుంచి ప్రతి ఏడాది వేల సంఖ్యలో భక్తులు తరలివెళ్తుంటారు. షిర్డీలో సాయిబాబాను దర్శనం చేసుకుని తమ మొక్కులు చెల్లించుకుంటారు. అయితే హై�
Hyderabad | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో మరో ఆరు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మంళవారం రాత్రి, బుధవారం ఉదయం వాన దంచికొట్టిన విషయం తెలిసి�
రేపు హైదరాబాద్ (Hyderabad), రంగారెడ్డి (Rangareddy) జిల్లాల్లో వానలు పడుతాయని, మహబూబ్నగర్ (Mahabubnagar), మెదక్ (Medak) జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
రాజధాని హైదరాబాద్ను (Hyderabad) అకాల వర్షం ముంచెత్తింది. ఈదురు గాలులు, ఉరుమెలు మెరుపులతో మంగళవారం సాయంత్రం మొదలైన వాన (Rain) రాత్రంతా కురుస్తూనే ఉంది. తెల్లవారుజాము వరకు కుండపోతగా కురిన వానతో లోతట్టు ప్రాంతాలు జల�
హైదరాబాద్కు చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఈ-ట్రియో..తన వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది. తమిళనాడులోని తన తొలి అవుట్లెట్ను మంగళవారం కొయంత్తూరులో ప్రారంభించింది.
ఎఫ్టీసీసీఐ(ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ) వివిధ అంశాల్లో ప్రతిభ కనబర్చిన పరిశ్రమలు, వ్యక్తులకు వార్షిక ఎక్స్లెన్స్ అవార్డులు అందించేందుకు దరఖాస్తులు ఆహ్వానించింది.
ఎండ తీవ్రత...ఉక్కపోతతో తల్లడిల్లిన గ్రేటర్ మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షంతో తడిసిముద్దయింది. మొదట నగరానికి పడమర, ఉత్తరం దిక్కున ఉరుములు, మెరుపులతో వర్షం మొదలై క్రమక్రమంగా తూర్పు వైపు విస్తరించింది. �