ఇప్పటికే పలు ప్రత్యేకతలు సాధించిన హైదరాబాద్.. వివిధ రవాణా సదుపాయాలకు, డెలివరీలకు డిజిటల్ చెల్లింపులు చేయడంలో సైతం టాప్లో నిలిచింది. అధిక శాతం మంది క్యాష్లెస్ మొబిలిటీ, డెలివరీ సర్వీసుల కోసం మూడు అం�
ఆస్తిపన్ను చెల్లింపుదారులకు జీహెచ్ఎంసీ ప్రవేశపెట్టిన ఎర్లీబర్డ్ స్కీం గడువు సమీపిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరానికిగానూ ముందస్తుగా ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించే వారికి రాష్ట్ర ప్రభుత్వం 5 శాతం రిబేట్
heavy rain | హైదరాబాద్ జంట నగరాల పరిధిలో ఈదురుగాలులతో వర్షం దంచికొడుతున్నది. మరో వైపు రాబోయే రెండు గంటలు వర్షం కొనసాగే అవకాశం ఉందని, ప్రజలెవరూ ఇండ్లను నుంచి బయటకురావొద్దని సూచించారు. మంగళవారం రాత్రి పలుచోట్ల ఈ
Rain | హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి పలుచోట్ల ఈదురుగాలులతో వర్షం కురిసింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా గాలులతో వర్షం కురవడంతో జనాలు వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు.
Hyderabad | కొత్త వారిని పనిలో పెట్టుకుంటున్నారా? మీ స్థానిక పోలీసుల సహకారంతో వారి పూర్తి వివరాలు తెలుసుకున్న తరువాతనే వారిని నియమించుకోవాలి. అందుకు పోలీసులు ఎంత పని ఒత్తిడి ఉన్నా మీకు సహాయం చేస్తారని నగర పోల�
ఐఫోన్ల తయారీ సంస్థ ఫాక్స్కాన్..తెలంగాణలో ఏర్పాటు చేయతలపెట్టిన ప్లాంట్ పనులను వేగవంతం చేసింది. రంగారెడ్డి జిల్లాలోని కొంగరకలాన్లో ఏర్పాటు చేయనున్న ప్లాంట్కు వచ్చే నెల 15న భూమి పూజ చేయనున్నారు. సుమార
రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై గవర్నర్ తమిళసై వింత వైఖరి అవలంబిస్తున్నారు. కోర్టు కేసు విచారణకు వచ్చిన సమయంలో మాత్రమే బిల్లులపై హడావుడిగా నిర్ణయం తీసుకొంటున్నారు. సోమవారం సుప్రీంకోర్టులో కేసు �
Hyderabad | హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ప్రభుత్వ స్థలాల్లో అభివృద్ధి చేసిన మరికొన్ని ప్లాట్లను విక్రయానికి పెట్టింది. హైదరాబాద్ శివారుల్లోని బాచుపల్లిలో 133 ప్లాట్లు, మేడిపల�
Hyderabad | పట్టపగలు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ ప్రేమోన్మాది యువతిపై కత్తితో దాడికి తెగబడ్డాడు. స్థానికులు అతడిని కర్రలతో చితకబాది గాయపడిన యువతిని దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన�
నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ మినీ ప్లీనరీ సమావేశానికి భారీగా కదలాలని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. సోమవారం ఆమనగల్లు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మ�
మధ్యప్రదేశ్ నుంచి మహారాష్ట్ర, కర్ణాటక మీదుగా తమిళనాడు దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి ఉన్న ద్రోణి ప్రభావంతో రాగల మూడు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుం�
Sharmila | పోలీసులపై దాడి కేసులో వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ను విధించింది. పోలీసులపై చేయిచేసుకున్న కేసులో ఆమెపై 353, 332, 427 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఉదయం షర్మిలను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస
YS Sharmila | పోలీసులతో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దురుసుగా ప్రవర్తించారు. ఎస్సై, మహిళా కానిస్టేబుల్పై ఆమె చేయిచేసుకున్నారు. దీంతో ఆమెను అరెస్టు చేసి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు