Hyderabad | హైదరాబాద్ కుషాయిగూడలో శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో మృతదేహం కలకలం సృష్టించింది. చోరీ కోసం వచ్చిన దొంగను అడ్డుకునే క్రమంలో జరిగిన పెనుగులాటలో అతను చనిపోయినట్లు వాచ్మెన్ రంగయ్య తెలిపాడు.
మహానగరం రోజు రోజుకు వేగంగా విస్తరిస్తున్నది. కోర్ సిటీలోనే కాకుండా శివారు ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ రద్దీ గణనీయంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఔటర్ రింగు రోడ్డు వరకు సులభంగా చేరుకునేందుకు ఇరువైపులా మెరుగైన
Hyderabad | ఇందిరాపార్కు నుంచి ఆర్టీసీ క్రాస్రోడ్ మీదుగా వీఎస్టీ వరకు ప్రభుత్వం నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి పనులు చకచకా సాగుతున్నాయి. 2.8 కిలోమీటర్ల పొడవునా 4 వరుసల్లో 443 కోట్ల రూపాయల వ్యయంతో ఈ వంతెన నిర్మిస�
Hyderabad | ట్రాఫిక్ సిగ్నల్స్ విద్యుత్ సరఫరా లేని సమయంలో బ్యాటరీ సపోర్టుతో పనిచేస్తాయి. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కాగానే తిరిగి బ్యాటరీలు రీఛార్జి అవుతాయి. అయితే ఈ బ్యాటరీలను లక్ష్యంగా చేసుకొని దొంగతనాల�
Sania Mirza | భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కెరీర్ చివరి మ్యాచ్లో పరాజయం పాలైంది. దుబాయ్ ఈవెంట్తో కెరీర్కు ఫుల్స్టాప్ పెట్టనున్నట్లు ప్రకటించిన ఈ హైదరాబాదీ.. మంగళవారం జరిగిన తొలి రౌండ్లో ఓడింది. �
ఉస్మానియా దవాఖాన వైద్యులు మరో అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించారు. 240 కిలోల బరువున్న అతి ఊబకాయ రోగికి సర్జరీ ద్వారా 70 కిలోల బరువును తగ్గించారు. అతి ఊబకాయ రోగికి శస్త్రచికిత్సతో బరువు తగ్గడం ప్రభుత్వ దవాఖాన
లైఫ్ సైన్సెస్ రంగానికి దిక్సూచిగా భావించే బయో ఏషియా-2023 సదస్సు ఈ నెల 24 నుంచి 26 వరకు హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో జరుగనున్నది. 50 దేశాల నుంచి లబ్ధప్రతిష్ఠులైన శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు, పారిశ్రామికవేత్తల
కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా, కేంద్రం ఆపినంత మాత్రాన తెలంగాణ ప్రగతి ఆగిపోదని, నిబద్ధత, చిత్తశుద్ధితో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు స్పష్టంచేశారు.
ప్రైమ్ వాలీబాల్ లీగ్(పీవీఎల్)లో హైదరాబాద్ బ్లాక్హాక్స్ దుమ్మురేపుతున్నది. సొంతగడ్డపై అభిమానుల మద్దతు మధ్య హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది. మంగళవారం గచ్చిబౌలి స్టేడియం వేదికగా ఆఖరి వరకు హ�
హైదరాబాద్ నగరం బయాలజీ, టెక్నాలజీకి అరుదైన వేదికగా మారిందని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. ‘హైదరాబాద్ అనేది బయాలజీ, టెక్నాలజీ కలిసి ఉండే అరుదైన ప్రదేశం.
ఆగ్నేయాసియా ప్రాంతంలో రోజురోజుకూ పెరుగుతున్న కంటి సమస్యలను గుర్తించడంతోపాటు అంధత్వ నివారణకు సమగ్రమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉన్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) రీజినల్ డైరెక్టర్ డాక్టర
హరితహారం కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 32 హెక్టార్ల అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన అర్బన్ పార్కులలో సుమారు రెండున్నర లక్షల మొక్కలు నాటేందుకు ప్రాణాళికలు సిద్ధం చేస్తున్నారు. కీసర, మ
భారతదేశ రక్షణ అవసరాల చరిత్రలో మరో అధ్యాయం మొదలైంది. హైదరాబాద్ కేంద్రంగా అధునాతన చిన్నతరహా ఆయుధాలు ఉత్పత్తి కానున్నాయి. నగరానికి చెందిన ఐకామ్ సంస్థ రక్షణ
మహిళలు పరిశోధనలు, సైన్స్ రంగాల్లోకి మరింతగా రావాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఫిజిక్స్ విభాగం, విజ్ఞానదర్శిని, మహిళా కమిషన్, ఈపీటీఆర్ఐ �
మాతృభాషకు విధిగా మర్యాదనిస్తూనే పరభాషలను గౌరవించుకోవాలని, మన సంస్కృతికి మాతృభాషే తల్లివేరులా పనిచేస్తుందని రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షురాలు మంత్రి శ్రీదేవి అన్నారు.