Hyderabad | పెరుగుతున్న జనాభా, జన సాంద్రతను దృష్టిలో ఉంచుకొని కొత్త రోడ్ల నిర్మాణం, ఉన్న రోడ్ల పరిరక్షణ, లింకు రోడ్లకు వేర్వేరుగా ప్రణాళికలతో ప్రభుత్వం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నది. రూ. 2140 కోట్లతో హైదర�
Hailstorm | ఇండిగో విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది. సోమవారం అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్కు బయలుదేరిన ఇండిగో ఎయిర్లైన్స్ విమానంపై వడగండ్లు బీభత్సం సృష్టించాయి. గాల్లో ఉండగానే జరిగిన ఈ ఘటనతో విమానం ముందు భ�
సెర్ప్ ఉద్యోగులు ప్రభుత్వానికి చెప్తున్న కృతజ్ఞతలను చేతల్లో చూపించాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. ఈ మేరకు ఆయన కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూరుగుపల్లిలోని సెర్ప్ ఉద్యోగులతో చొప్పదం�
హైదరాబాద్లోని నానక్రామ్గూడలో నిర్మించిన అమెరికా కాన్సులేట్ నూతన భవనం సోమవారం ప్రారంభమైంది. ఈ సం దర్భంగా కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ హర్షం వ్యక్తం చేశారు. అమెరికా-భారత్ మధ్య ఉన్న వ్యూహాత్
ఎన్నో సంస్కరణలు తెచ్చి.. మరెన్నో ప్రస్థానాలను నెలకొల్పింది. ఎన్నెన్నో విజయాలు నమోదు చేసి ఎందరెందరో జీవితాల్లో వెలుగులు నింపింది. పకడ్బందీగా పోటీ పరీక్షలు నిర్వహించి.. జాప్యం లేకుండా ఫలితాలు ప్రకటించి దే
ఎన్నో సామాజిక సేవలు చేసిన తర్వాతే రాజకీయాల్లోకి వచ్చానని.. ఇప్పుడు చేస్తున్న పనితో ఎంతో సంతృప్తిగా ఉన్నానని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. నగరానికి చెందిన ప్రముఖ దాతృత్వవేత్త పింకీరెడ్డి, ఫిక్క�
జవహర్నగర్ డంపింగ్ యార్డు ప్రాంగణంలో పేరుకుపోయిన కాలుష్య కారక వ్యర్థాల (లీచెట్) శుద్ధి మంచి సత్ఫలితాలు ఇస్తున్నాయని పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్కుమార్ ఆదివారం వెల్లడించారు. రూ.
రియల్ ఎస్టేట్ దండగా, నేను చెప్పినట్లు స్టీలు, సిమెంట్ వ్యాపారం చేస్తే భారీ లాభాలొస్తాయంటూ నగరవాసికి రూ. 2.75 కోట్లు మోసం చేశారు. దీంతో సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ముషీరాబాద్, జమిస్తాన్పూర్కు �
పుష్ప సినిమా తరహాలో గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్న ఒక గ్యాంగ్ను హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్(హెచ్న్యూ), లంగర్హౌస్ పోలీసులతో కలిసి అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.60లక్షల విలువైన 200 కిలోల
రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో అన్ని కులాలు, వర్గాలకు సమన్యాయం చేస్తున్నదని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలంలోని పూడూర్ గ్రామంలో ఆదివారం నిర్వహించిన మల్లన్న కల్యాణోత్సవానికి మంత్ర
ఏప్రిల్ 3 నుంచి జరిగే పదో తరగతి వార్షిక పరీక్షలకు పకడ్బందీగా నిర్వహించటానికి మండల విద్యాధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జోన్ పరిధిలో 19 పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. 11 ప్రభుత�
ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లు కట్టుకున్న పేదలకు యాజమాన్య హక్కులు కల్పించేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాలతో జీవో నంబర్ 58, 59 కింద మరోసారి ఇచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఖైరతాబాద్ ఎమ్మెల�