నిబంధనలకు విరుద్ధంగా సైరన్లు, మోడిఫైడ్ సైలెన్సర్స్, మల్టీ టోన్డో హారన్లను ఉపయోగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్బాబు హెచ్చరించారు.
ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలోని వివిధ విభాగాలలో వేరువేరు పేర్లతో జాతీయ స్థాయి టెక్నికల్ ఫెస్టివల్స్ (సింపోజియం) ప్రారంభమయ్యాయి. ఈ సింపోజియంలో భాగంగా విద్యార్థులు పలు విభాగాలలో పోటీలు �
టీ హబ్ను అమెరికాకు చెందిన ప్రతినిధులు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా సీఈఓ ఎం.ఎస్.రావుతో కలిసి టీ హబ్లో ఉన్న స్టార్టప్ ఎకో సిస్టమ్ను ప్రత్యేకంగా పరిశీలించారు.
రాష్ట్రానికి ‘మోచా’ తుఫాన్ ముప్పు పొంచి ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 7న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం చోటుచేసుకోనున్నదని, 8న అది వాయుగుండంగా మారే అవకాశం ఉన్నదని.. ద్రోణి, ఉపరితల ఆవ�
Health Telangana | సంపూర్ణ ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం పలు వైద్య సేవలను(Medical Services) ఏర్పాటు చేస్తుందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్(Mla Kaleru Venkatesh) వెల్లడించారు.
రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గురువారం నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, భద్రాద
చెరువు దగ్గర సరదాగా సెల్ఫీలు దిగుతూ ప్రమాదవశాత్తు నీటిలో పడి హైదరాబాద్కు చెందిన ముగ్గురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన గురువారం సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం సామలపల్లి-నెంటూర్ గ్రామాల మధ్య చోట�
ప్రముఖ ఐటీ సేవల సంస్థ క్యాప్జెమినీ..హైదరాబాద్లో ఇన్నోవేషన్ ఎక్సేంజ్ను ఏర్పాటు చేసింది. ఆర్థిక సేవలు, లైఫ్సెన్సెస్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, కన్జ్యూమర్ గూడ్స్ సేవలను మరింత విస్తరించడానికి ఈ స�
Basti Dawakhana | హైదరాబాద్ : హైదరాబాద్ పరిధిలో 350, ఇతర పట్టణాల్లో 150 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. పట్టణ ప్రజల సుస్తీ పోగొట్టేందుకు గాను, రాష్ట్ర వ
Hyderabad | హైదరాబాద్ : మాదాపూర్లోని సాఫ్ట్వేర్ కంపెనీకి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. టీసీఎస్ కంపెనీలో బాంబు పెట్టినట్లు ఫోన్ కాల్ రావడంతో.. కంపెనీ యాజమాన్యం అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించా
హైదరాబాద్లోని (Hyderabad) హైకోర్టు (High court) సమీపంలో దారుణ హత్య జరిగింది. హైకోర్టు గేటు నంబర్ 6 వద్ద ఓ వ్యక్తిని దుండగుడు కత్తితో పొడిచి చంపాడు. నడిరోడ్డుపై అంతా చూస్తుండగానే హత్యచేసి అక్కడి నుంచి పారిపోయాడు.
నీరా కేఫ్ గీతవృత్తిదారుల ఆత్మగౌరవ పతాక అని ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. గౌడన్నల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కోట్లు వెచ్చించి దీనిని నిర్మించిందని తెలిపారు. గౌడ ఉత్పత్తుల కేంద్రం
హైదరాబాద్లోని నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) దవాఖాన విస్తరణలో భాగంగా నూతనంగా నిర్మించే భవన నమూనా చిత్రమిది. ఈ భవన నిర్మాణానికి త్వరలో సీఎం కేసీఆర్ భూమి పూజ చేయనున్నారు. ఎన
రాష్ట్రం ఏర్పడిన అతి తక్కువ సమయంలోనే 33 జిల్లాలను ఏర్పాటు చేసుకొన్నాం. కాళేశ్వరం ప్రాజెక్ట్తో రాష్ర్టాన్ని అన్నపూర్ణగా మార్చుకున్నాం. అందుకే ఈ రోజు తెలంగాణ ఆచరిస్తున్నది.