Telangana | హైదరాబాద్ : అకాల వర్షాలతో అల్లాడిపోతున్న రైతులకు మరో పిడుగులాంటి వార్తను వాతావరణ శాఖ చెప్పింది. వచ్చే వారంలో తూర్పు తీర రాష్ర్టాలకు తుఫాను ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో తుఫాను బలపడే అవకాశాల
Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్ శాలిబండ పోలీసు స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకుంది. నిశ్చితార్థం జరిగిన రెండు రోజులకే ఆమె ఈ దారుణానికి పాల్పడ్డారు.
RTC Buses | హైదరాబాద్ : ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం (ఆర్జీఐసీ స్టేడియం)లో గురువారం నిర్వహించే ఐపీఎల్ టీ20 మ్యాచ్లో భాగంగా కలకత్తా నైట్ రైడర్స్, సన్రైజర్ హైదరాబాద్ జట్�
Mahmood Ali | మాదాపూర్ : జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనలేని కృషి చేస్తున్నారని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. మాదాపూర్లోని హెచ్ఐసీసీలో వరల్డ్ ప్రెస్ ఫ్రీడం డేను పురస్కరించుకొని �
Neera Cafe | హైదరాబాద్ : హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన నీరా కేఫ్ను రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కలిసి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస�
ఐటీ కారిడార్లోని కోకాపేట్లో (Kokapet) మరో ప్రతిష్ఠాత్మక కట్టడం రానున్నది. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం (ది ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్సియస్నెస్-ISKCON) ఇక్కడ అత్యంత విశాలమైన ప్రాంగణంలో అతిపెద్ద ఆలయా�
Zero Shadow day | హైదరాబాద్ (Hyderabad) లో ఈనెల 9న ఓ అద్భుతం ఆవిష్కృతం కానుంది. సరిగ్గా ఆరోజు మధ్యాహ్నం 12:12 గంటల సమయంలో నీడ కనిపించని ‘జీరో షాడో డే’ (Zero Shadow day) ఏర్పడనుంది.
పాఠశాల విద్యాశాఖలో పలువురు జిల్లా విద్యాశాఖాధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు పాఠశాల విద్యశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన మంగళవారం ఉత్తర్వులు విడుదల చేశారు. మహబూబ్నగర్ డీఈవో ఎస్ యాదయ్యను బదిలీచేసి మంచిర్య�
దశాబ్దాలుగా అభద్రతాభావంతో పనిచేసిన కాంట్రాక్ట్ లెక్చరర్లు మంగళవారం ప్రభుత్వ ఉద్యోగులయ్యారు. సీఎం కేసీఆర్ సంతకంతో వీరంతా రెగ్యులర్ ఉద్యోగుల్లా మారారు. ఇక నుంచి శాశ్వత ఉద్యోగుల్లా పూర్తి భరోసాతో, భద�
Minister Indrakan Reddy | అరవై వసంత్సాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ నెహ్రూ జూపార్క్ను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిద్దాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు.
Hyderabad | జీవో 58, 59 కింద హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలోని పేదల ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణ గడువును మరో నెల పొడిగిస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు.
గత నెల 29న రాంగోపాల్పేట్ డివిజన్ కళాసీగూడలో నాలాలో పడి మరణించిన చిన్నారి మౌనిక కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ.5లక్షల ఆర్థిక సాయం చెక్కును సోమవారం మంత్రి తలసాన�
రాజీవ్ స్వగృహ కార్పొరేషన్కు సంబంధించిన బండ్లగూడ (నాగోల్), పోచారం(ఘట్కేసర్)లలో మిగిలిన ఫ్లాట్ల కేటాయింపులు మంగళవారం జరుగనున్నాయని హెచ్ఎండీఏ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.