Yamunotri Dham | ఉత్తరాఖండ్లోని నీలకంఠ పర్వాతాల్లో శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంచుజారిపడింది. ఇటీవల భారీగా మంచువర్షం కురుస్తుండడంతో కొండలన్నీ మంచుతో పరుచుకున్నాయి. ఈ క్రమంలో రిషిగంగ వద్ద కొండలపై నుంచి ఉన్నట�
Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కలకలం సృష్టించాయి. ఓ ఐదుగురు వ్యక్తుల నుంచి 2.5 లీటర్ల హాష్ ఆయిల్ను హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ స్వాధీనం చేసుకుంది. ఈ ఐదుగురి నుంచి �
Harish Rao | సంగారెడ్డి : హైదరాబాద్ నగరం నడిబొడ్డున బసవేశ్వరుడి విగ్రహం ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు ప్రకటించారు. సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని కాశీపూర్లో బసవ భ�
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయ (Secretariat) భవనం ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు (CM KCR) చేతుల మీదుగా ప్రారంభం కానున్నది.
దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్-2023 సెషన్-2 (JEE Main Session- 2) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ నెల 6 నుంచి 15 వరకు జరిగిన ఈ పరీక్షల ఫలితాలను నేషనల్ టెస్ట
హైదరాబాద్ (Hyderabad) నగరవాసులను పొద్దుపొద్దున్నే వరణుడు (Rain) పలకరించాడు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
జనాన్ని చూస్తుంటే రాజకీయం గురించి మాట్లాడాలనిపిస్తున్నది. కానీ ‘వద్దురా రజనీ’ అని అనుభవం ఆపుతున్నదిఅంటూనే సూపర్స్టార్ రజనీకాంత్ తన మనసులోని మాటను బహిరంగంగా వెల్లడించారు.
తెలంగాణ కొత్త సచివాలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు సీఎం కేసీఆర్. ఈ కాలానికి తగ్గట్టు ఆధునిక సౌకర్యాలు, భద్రత ఏర్పాట్లు ఎన్నో ఉన్నాయి. గతంలో సచివాలయం అంటే పైరవీకారులు, వివిధ సమస్యలపై ఆందోళన చేసేవారు ఎవ
వచ్చే 25 ఏండ్లలో సహకార బ్యాంకుల్లో మరింత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్స్ లిమిటెడ్ (నాఫ్స్కాబ్-ఎన్ఏఎఫ్ఎస్సీవోబీ) అధ్యక్షుడు కొండూరు రవ
మోదీ సర్కార్ ప్రభుత్వరంగ సంస్థలను అంగట్లో నిలబెట్టి ప్రైవేటుపరం చేస్తుంటే ఏనాడైనా ఈ ఆంధ్రజ్యోతి గుండెలు బాదుకొన్నదా? కనీసం ఇదెక్కడి అన్యాయమంటూ లోపలి పేజీల్లోనైనా చిన్న వార్తను ప్రచురించిందా? తెలంగా�
కార్పొరేట్ దవాఖానలను మించి క్లిష్టమైన ఎన్నో శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహిస్తూ రోగులకు ప్రాణదానం చేస్తున్న నిజాం వైద్యవిజ్ఞాన సంస్థ (నిమ్స్).. గుండె సమస్యలతో బాధ పడుతున్న చిన్నారులకు కూడా పునర్
గవర్నమెంట్ ప్లీడర్లు (జీపీలు), అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్లు (ఏజీపీలు), ఏపీపీలు, ఇతర న్యాయ నియామకాల్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సామాజిక న్యాయాన్ని పాటిస్తూ దేశంలోనే తొలిసారి
Hyderabad | హైదరాబాద్ : ఓ వ్యక్తి కిడ్నీలో ఒకట్రెండు రాళ్లు కాదు.. ఏకంగా 154 రాళ్లు బయటపడ్డాయి. సికింద్రాబాద్లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ హాస్పిటల్లోని యూరాలజిస్టులు ఆ వ్య�
రాబో యే నాలుగు రోజులు రాష్ట్రంలోని పలుచోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు, ఉరుములు, మెరుపులు, వడగండ్ల వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం రాత్రి నిర్మల్, నిజామాబ�