హైటెక్ హంగులతో రూపొందించిన తొమ్మిది ఏసీ స్లీపర్ బస్సులను ఆర్టీసీ తొలిసారిగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రైవేట్ బస్సులకు దీటుగా రూపొందించిన ఈ బస్సులను హైదరాబాద్లోని ఎల్బీనగర్లో మంత్రి పువ్వాడ
Vinod Kumar | ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టుకోవాలని, నీరే భవిష్యత్తుకు జీవనాధారమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత
NIRDPR Recruitment 2023 | అకడమిక్ అసోసియేట్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ (NIRD&PR) ప్రకటన విడుదల చేసింది.
CM KCR | దేశంలో పెట్టుబడుల రాకను అడ్డుకొంటున్న ఆ అదృశ్య శక్తి మరేదో కాదు.. అధికార బీజేపీ ప్రభుత్వమే. అంటే సర్కారు అసమర్థ, అనాలోచిత,ముందుచూపులేని విధానాలే.. పెట్టుబడులు రాకపోవడానికి కారణం. ఇది ఎవరో అన్న మాట కాదు..
Hyderabad | హైదరాబాద్లో ఓ సాఫ్ట్వేర్ కుటుంబం ఆత్మహత్య చేసుకున్నది. ఇద్దరు బిడ్డలకు సైనేడ్ తాపించిన తల్లిదండ్రులు తర్వాత వారూ సేవించి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తమ కుమారులు ఇద్దరు మెదడు సంబంధ వ్యాధులతో బా�
TSRTC | ఆర్టీసీ కార్గో లాజిస్టిక్, పార్సిల్ సర్వీసులలో కొత్తగా అంగన్ వాడీ కేంద్రాలకు పాలు రవాణా చేయడంపై ఆర్టీసీ యాజమాన్యం దృష్టి సారించింది. ఈ మేరకు కర్నాటక రాష్ర్టానికి చెందిన పాల ఉత్పత్తి సంస్థతో టీఎస�
పారిశ్రామిక, ఉపాధికల్పన రంగాల్లో తెలంగాణ కొత్త చరిత్ర సృష్టిస్తున్నది. రెండు ఆర్థిక సంవత్సరాల్లో రాష్ర్టానికి సుమారు రూ. లక్ష కోట్ల పెట్టుబడులు తెచ్చుకుంది.
Minister KTR | ప్రస్తుతం నాగోల్ వరకు ఉన్న మెట్రోలైన్ను ఎల్బీనగర్కు అనుసంధానిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. భవిష్యత్తులో హయత్నగర్ వరకు మెట్రోను విస్తరిస్తామని చెప్పారు.
Minister KTR | హైదరాబాద్ : తెలంగాణ మలిదశ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారి( Srikantha Chary ) పేరును ఎల్బీ నగర్ చౌరస్తా( LB Nagar Chowratsa ) కు నామకరణం చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్( Minister KTR ) ప్రకటిం
హైదరాబాద్లోని పంజాగుట్ట (Panjagutta)చౌరస్తాలో రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ (Babasaheb Ambedkar) విగ్రహ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వచ్చే నెల 14న విగ్రహాన్ని ఆవి�
Hyderabad | బంజారాహిల్స్,మార్చి 24: సహజీవనం చేస్తు న్న వ్యక్తి వేధింపులను భరించలేక మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు �
Hyderabad | ప్రధాన నగరాల్లో కార్యాలయాల కోసం లీజుకు తీసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రధానంగా మెట్రో నగరాల్లో బెంగళూరు, హైదరాబాద్, పుణె, చెన్నై, అహ్మదాబాద్, కోల్కతా, ముంబై, ఎన్సీఆర్ వంటి ఎనిమిది నగరా�
కార్యకర్తల భుజస్కందాలపైనే పార్టీ పురోగతి దిశగా సాగుతుందని.. నియోజకవర్గంలో అలాంటి కార్యకర్తలే తన బలం.. బలగమని ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. పార్టీ కార్యకర్తలను కండ్లలో పెట్టుకుని చూసుకుంటున్నట్లు స�
మన పోలీస్ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచిందని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. శుక్రవారం నార్సింగి, బాచుపల్లిలో నూతన పోలీస్స్టేషన్ భవనాలను ప్రారంభించారు.