సే నో టూ డ్రగ్స్ థీమ్తో ఎల్బీ స్టేడియంలో జరిగిన సినీ తారల క్రికెట్ మ్యాచ్ ఆద్యంతం రసవత్తరంగా సాగింది. ఈ మ్యాచ్లో టాలీవుడ్ను ఓడించిన బాలీవుడ్.. సీసీసీ కప్ను గెలుచుకుంది.
ఇండియన్ సూపర్ లీగ్లో హైదరాబాద్ ఎఫ్సీ ఎదురులేకుండా దూసుకుపోతోంది. ఆదివారం కేరళ ఎఫ్సీతో జరిగిన పోరులో హైదరాబాద్ 1-0తో విజయం సాధించింది. 29వ నిమిషంలో బొర్జ హెరెరా చేసిన ఏకైక గోల్తో హైదరాబాద్ గెలిచిం
నిర్వహణ కారణాలతో సోమవారం పలు లోకల్ రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సీహెచ్ రాకేశ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఆదివారం ట్యాంక్బండ్పై సండే ఫన్డే ఉత్సాహంగా సాగింది. నగరవాసులు ఉల్లాసంగా గడిపారు. అదే సమయంలో విద్యుద్దీపాలతో కొత్త సచివాలయం.. మిరుమిట్లు గొలిపే మ్యూజికల్ ఫౌంటెయిన్ సందర్శకులకు కనువిందు చేశాయి.
తెలంగాణ గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏఎల్ మల్లయ్య అకాల మృతిపై ఆదివారం మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, గంగుల కమలాకర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునఃప్రారంభానంతరం తొలిసారి జరుగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా రోజుకో రూపంలో దర్శనమిస్తున్న యాదగిరీశుడు ఆదివార�
బాలాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఇటీవల అదృశ్యమైన ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడి ఫోన్లో ఓ వ్యక్తి మరో సిమ్ వేసి వాడుతున్న క్రమంలో హత్య కోణం బయటపడింది. పహ�
Medico Preethi Case | వరంగల్ (Warangal) కాకతీయ మెడికల్ కాలేజీలో సీనియర్ వేధింపులు తాళలేక పీజీ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డ విషయం తెలిసిందే. ప్రస్తుతం నిమ్స్(NIMS)లో చికిత్స కొనసాగుతున్నది. అయితే, ప్రీత�
Minister Koppula Eshwar | హైదరాబాద్ నగర నడిబొడ్డున నిర్మిస్తున్న 125 అడుగుల బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిర్మాణం పనులను తుది చేరాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ట్యాంక్బండ్ సమీపంలో నిర్మితమవుతున్న విగ్రహ నిర�
దేశ రాజకీయాల్లో భవిష్యత్ బీఆర్ఎస్ (BRS) పార్టీదేనని విద్యుత్ శాఖామంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. 2014 నుంచి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలతో యావత్ భారతదేశం ఇటువైపు చూస్తు�
హైదరాబాద్లోని బాలాపూర్ (Balapur) యువకుని కిడ్నాప్, హత్య కలకలం సృష్టిస్తున్నది. బాలాపూర్లోని ఉస్మాన్నగర్కు చెందిన ఫైజల్ (Faizal) ఈ నెల 12న రాత్రి 9 గంటలకు బటకు వెళ్తున్నాని ఇంట్లో చెప్పి కనిపించకుండా పోయాడు.
Gandhi Hospital | బన్సీలాల్పేట్, ఫిబ్రవరి 25 : గాంధీ దవాఖానలో రోగి వెంట వచ్చే బంధువులకు ఒకరు లేదా ఇద్దరికే అనుమతి ఇస్తామని సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావు తెలిపారు. కొన్నిసార్లు వారిని చూడటానికి 6 నుంచి 10 మంది �
Hyderabad | కాలుష్య రహిత వాహనాలకు స్వస్తి చెప్పి.. పర్యావరణ హిత వాహనాలకు ప్రభుత్వం జై కొడుతున్నది. ఆ ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ మహానగరంలో డీజిల్ వాహనాలను క్రమక్రమంగా తగ్గిస్తూ విద్యుత్తో నడిచే వాటిని ప్రవ�