Hyderabad | మహిళల జోలికి వెళ్లకుండా.. నడివయస్సు పైబడిన పురుషులనే లక్ష్యంగా చేసుకుంటారు. మెడలో బంగారం నగలు ఉన్న వారిని బోలాతో పాటు ముఠా సభ్యులు చుట్టుముట్టి బాధితుడిని మైకంలోకి దింపుతారు.
శ్రీరామనవమి శోభాయాత్ర (Sri Rama Shobha Yatra) సందర్భంగా హైదరాబాద్లో (Hyderabad) పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic restrictions) విధించారు. గురువారం ఉదయం 11 నుంచి రాత్రి 10 గంటల వరకు పలు మార్గాల్లో దారిమళ్లింపులు, మూసివేతలు ఉంటాయని అధికార�
కబ్జా కోరల్లో చిక్కిన సుమారు రూ.500 కోట్ల విలువైన 50 ఎకరాల ప్రభుత్వ భూములను హెచ్ఎండీఏ తిరిగి స్వాధీనం చేసుకున్నది. తప్పుడు సర్వే నంబర్లతో సర్కారు భూములకు ఎసరు పెట్టిన కబ్జారాయుళ్లపై ఉక్కుపాదం మోపింది. ఆక్�
ట్యాంక్బండ్పై దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని కోరుతూ రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖమంత్రి కేటీఆర్ను హెచ్ఎండీఏ కార్యాలయంలో కలిసిన క�
అత్యాధునిక వసతులతో చెరువులను అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు స్పష్టం చేశారు. కుటుంబ సమేతంగా సేద తీరడానికి అనువుగా చెరువులను అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి తెలిపా�
Hyderabad Metro | హైదరాబాద్ నగరంలో మెట్రోరైలు ప్రాజెక్టు లాభసాటి కాదట. నగరంలో మెట్రో నిర్మించాల్సినంత ట్రాఫిక్ రద్దీ లేదట. ఉత్తరప్రదేశ్లో పట్టుమని పది లక్షలమంది కూడా ఉండని మీరట్,
Minister KTR | హైదరాబాద్ నగరం యావత్ భారతదేశానికే ఎకనమిక్ గ్రోత్ ఇంజిన్గా మారిందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా వివక్ష చూపుతూ మోకాలడ్డుతున్నా తెలంగా�
తెలంగాణలో మహిళా సంక్షేమం బాగుందని ఆస్ట్రేలియా మహిళా ప్రతినిధుల బృందం పేర్కొన్నది. మహిళా సాధికారత, రక్షణ, ఆరోగ్యం, విద్యకు ప్రాధాన్యం ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేసింది.
Minister KTR | హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ ప్రస్తుత తరుణంలో సాధ్యం కాదంటూ కేంద్రం చేతులెత్తేయడంపై ఐటీ పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మండిపడ్డారు. ఈ మేరకు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హర్దీప్ �
KTR | హైదరాబాద్ : హైదరాబాద్ నగరం( Hyderabad City ) ఎంతో అభివృద్ధి చెందిందని, ఇది కేవలం టీజర్ మాత్రమే.. సినిమా ముందుందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్( Minister KTR ) పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో సినిమా ష�
Minister KTR | తెలుగు వాళ్లు తెలుగులో మాట్లాడకపోతే మన పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లు ఎవరూ తెలుగులో మాట్లాడే పరిస్థితి ఉండదని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్లో ముందే తెలుగు తక్కువ అవుతుందని అంటున్నారని గుర్తు చే�
Harish Rao | హైదరాబాద్ : రాష్ట్రంలో మాతా శిశు మరణాలు తగ్గుముఖం పట్టి దేశంలోనే మూడో స్థానంలో ఉన్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు( Minister Harish Rao ) స్పష్టం చేశారు. నిమ్స్( NIMS ) కు అనుబంధంగా.. ఎర్రమంజి
Airport Metro | ఎయిర్ పోర్టు మెట్రో పనులు ఒక్కోఅడుగు ముందుకు పడుతున్నాయి. సోమవారం ఐటీ కారిడార్లోని రాయదుర్గం మైండ్స్పేస్ జంక్షన్ సమీపంలోని ఐకియా స్టోర్ ముందు భూసార పరీక్షలు చేపట్టారు. రాయదుర్గం నుంచి శంష�