కొంగరకలాన్లో 4వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఫాక్స్కాన్ పరిశ్రమతో స్థానికంగా 35 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. తైవాన్కు చెందిన మొబైల్ ఫోన్లు, ఎలక�
వార్ధా ప్రాజెక్టు అంచనా వ్యయానికి సంబంధించి ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా పలు పత్రికలు అసత్యాలను ప్రచారంచేస్తూ ప్రభుత్వంపై బురదజల్లుతున్నాయి. పనిగట్టుకొని ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.750 కోట్ల నుంచి 4,55
బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘అజాగ్రత్త’ చిత్రం పూజా కార్యక్రమాలు ఇటీవల హైదరాబాద్లో ప్రారంభమయ్యాయి. రాధిక కుమారస్వామి నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎం.శశిధర్ దర్శకు�
Gold Seized | శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు అక్రమంగా బంగారం తలిస్తుండగా పట్టుకున్నారు. దాదాపు కిలోన్నర బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న బంగారం విలువ రూ.77.90లక్షల విలువైన 1,476 గ�
KTR | హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఈ రోజు తెలంగాణకు చరిత్రాత్మక సంద
Hyderabad | మహానగరానికి మణిహారంలా ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు ప్రగతికి దిక్సూచిగా మారింది. నగరం చుట్టూ 158 కిలోమీటర్లు ఉన్న ఓఆర్ఆర్ చుట్టూ కావాల్సినన్ని భూములు అందుబాటులో ఉండడంతో అభివృద్ధికి కేరాఫ్గా మారుతున్�
ఆరోగ్య తెలంగాణే రాష్ట్ర పభుత్వ ప్రధాన లక్ష్యమని, ఆ దిశగా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు వైద్యులు కృషి చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ పిలుపునిచ్చారు. హ
ఇండియన్ స్కూల్ సర్టిఫికేషన్ ఎగ్జామ్స్ (ఐసీఎస్ఈ), ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ (ఐఎస్సీ) ఫలితాల్లో పలువురు హైదరాబాద్ విద్యార్థులు అత్యత్తమ ప్రతిభను సాధించారు.
Theft in Jawahar Nagar | జవహర్నగర్లో ఓ పెళ్లి ఇంట భారీ దొంగతనం జరిగింది. ఇంట్లోని బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులను దోపిడీ దొంగలు లూటీ చేశారు. సాకేత్కాలనీ ఫేస్-1, 16బీ ఇంట్లో ఇంటి తలుపులు పగులగొట్టి దొంగలు ఇంట్లోకి చొ
మత్స్యకారుల ఆర్థికాభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక పద్ధతులతో చేపల చెరువుల నిర్మాణం, చేప పిల్లల పెంపకం, రంగు చేపల ఉత్పత్తి, వ్యాధుల నివారణ, ఇతర ఉత్పత్
పర్యాటక రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటున్న భాగ్యనగరంలో ఆహ్లాదానికి కొదువ లేదు. ముఖ్యంగా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునే సాగర్ తీరాన ఏర్పాటు చేసిన సమ్మర్ ఉత్సవ్ మేళా సముద్రపు అనుభూతిని మిగిలి�
పువ్వల్లే నవ్వుల్.. నవ్వుల్.. అంటూ చిరు మందహాసంతో ఆకుపచ్చని చీరలో అందంగా ముస్తాబైన సినీ నటి శ్రియ శనివారం పంజాగుట్టలోని నాగార్జున సర్కిల్లోని ఓ లగ్జరీ సిల్వర్ స్టోర్ను ప్రారంభించారు.
ఈ నెల 16న హైదరాబాద్లో అన్ని కులసంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే సీఎం కేసీఆర్కు ధన్యవాద సభ పోస్టర్, కరపత్రాలను రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శనివారం ఆవిషరించారు.
మహారాష్ట్ర బ్యాంకు ఏటీఎం సెంటర్లో చోరీ జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కేపీహెచ్బీ కాలనీ 4, 5వ రోడ్డులోని మహారాష్ట్ర బ్యాంకు ఏటీఎం సెంటర్లోకి శుక్రవారం రాత్రి 2.45 సమయంలో గుర్తు తెల�